Home » Author »veegam team
టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నేతల మధ్య చర్చలు విఫలం అయ్యాయి. రెండు వర్గాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అన్ని డిమాండ్లపై చర్చించాలని జేఏసీ కోరగా.. 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ అన్నారు. సమ్మె యథాతథంగా కొనసాగుతు
హర్యానాలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. బీజేపీ-జేజేపీ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆదివారం(అక్టోబర్ 27,2019) మధ్యాహ్నం
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.
నిర్మల్ జిల్లాలో జెన్ కారు కాలువలోకి దూసుకెళ్లింది. దాస్తురాబాద్ మండలం, రేవోజిపేట్ గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తూ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఘట
రానున్న రెండ్రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హర్యానా లోక్హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కందా సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని
దీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించి అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీరాముడు 14 సంవత్సారల వనవాసం ముగించుకుని సీతా సమ�
ఢిల్లీలో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు బరితెగించారు. గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి అడ్డదారి తొక్కారు. దొంగతనం చేశారు. తమ గర్ల్ ఫ్రెండ్స్ కి ఐఫోన్-11 గిఫ్ట్ గా
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ప్రారంభం అయ్యాయి. ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు.
హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై... మరోసారి తమ నేతగా మనోహర్ లాల్ ఖట్టర్ను ఎన్నుకుంది. సీఎంగా ఆయన
దీపావళి పండుగ అందరికీ వేడుక. ఇంటిల్లపాది ఆనందంతో జరుపుకునే పండుగ. క్రాకర్స్ వెలుగుల్లో దేశం వెలిగిపోతుంది. దీపావళి తర్వాత ఏంటీ పరిస్థితి అని ఢిల్లీ వాసులకు భయం పట్టుకుంది. కారణంగా పొల్యూషన్. దీపావళి పండుగకు కాల్చే క్రాకర్స్ తోపాటు వెహికల
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఘటనలో పోలీసుల తీరుపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై.. పోలీసులు 304 ఏ సెక్షన్ కింద బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి.. చిన్నారి ప్రాణాలు కోల్పోతే.. బ�
టీటీడీకీ చెందిన బర్డ్ ఆస్పత్రికి.. రామయ్య అనే పేషెంట్ లీగల్ నోటీసు పంపారు. డాక్టర్ల నిర్వాకంతో.. తనకు జరిగిన నష్టానికి రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో తెలిపారు.
రాజస్థాన్ లోని సిరోహిలో డ్రైనేజ్ కాలువపై నిర్మించిన ఫుట్పాత్ కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో అక్కడే పార్క్ చేసిన బైకులతో సహా ఇద్దరు వ్యక్తులు శిథిలాల్లో కూరుకుపోయారు. అది గమనించిన కొంతమంది వారికి రక్షించారు. వారిద్దరికి �
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) లో జూనియర్ లైన్ మన్ (JLM), జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (JACO) అండ్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (JPO) ఉద్యోగాల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆ�
దీపావళి వేడుకలు దేశ వ్యాప్తంగా ప్రారంభమైపోయాయి. దక్షిణాదిలో కూడా దీపావళి రాకుండానే అప్పుడే టపాసులు సందడి వినిపిస్తోంది. టపాసుల మోత. క్రాకర్స్ కాల్చటం వల్ల వెలువడే కాలుష్యం నుంచి రక్షణగా ఆన్ లైన్ లో దీపావళి మాస్క్ లు హల్ చల్ చేస్తున్నాయి. దీ
ఇంట్లో బొద్దికలు ఉంటే హిట్ లాంటివాటిని కొట్టి చంపేస్తాం.లేదా వేరే ఏమైనా చేస్తాం. కానీ బొద్దింకల్ని చంపేందుకు ఎవరైనా బాంబులు వేస్తారా? కానీ భార్య మీద ఉన్న అధిక ప్రేమతో ఓ భర్త చేసిన పనికి పేలుడు సంభవించింది. మరి భార్యా ప్రేమికుడు బొద్దంకల హ�
నార్త్ సెంట్రల్ రైల్వేలో స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 529 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత : అభ్యర్ధులు పదో తరగతి, ఐటీఐ
కన్నబిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లిడిల్లిపోయే తల్లి ఘాతుకానికి పాల్పడింది. కన్నతల్లే చిన్నారి పాలిట మృత్యు దేవతగా మారింది. నవ మాసాలు మోసి కన్నబిడ్డను కడతేర్చింది. బిడ్డకు పాలు పట్టించాల్సిన చేతులతో విషయం తాగించింది. నల్గొండ జిల్లా చి�
ఎక్కిళ్లు. ప్రతీ ఒక్కరికీ వస్తాయి. ఆ సమయంలో కాసిని మంచినీళ్ళు తాగితే ఆగిపోతాయి. కానీ గంటల తరబడే కాదు..రోజులూ కాదు.. నెలల కూడా కాదు ఏకంగా సంవత్సరాల తరబడి ఎక్కిళ్లు వస్తే..దాన్నేమంటాం. ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అటువంటి ఇబ్బందిని గత