Home » Author »veegam team
వల్లభనేని వంశీ ఇష్యూ మర్చిపోక ముందే టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతారా. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు
పవిత్ర కార్తీకమాసంలో పర్యావరణ కోసం ముందుకు కదిలామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో వన రక్షణ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఓ ఆవు ప్రతీ రోజు బట్టల దుకాణానికి వస్తోంది. ఒక్క రోజు కూడా ఆరు నెలలుగా ఇదే తంతు. తరిమినా వెళ్లదు. షాపు తెరిచిన వెంటనే.. ఎక్కడ ఉన్నాటైంకి వచ్చేస్తోంది. తీరిగ్గా షాపులో తిట్టవేస్తోంది. వెళ్లగొట్టాలని ప్రయత్నించినా కదలదు. హాయిగా పరుపుపై, ఫ్యాన్
హర్యానాలోని కలనవాలి ఏరియాలో నివసిస్తున్న ఓ మహిళకు చెందిన 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక ఎద్దు తినేసింది. అదేంటి అనుకుంటున్నారా..? మీరు విన్నది అక్షరాలా నిజం. అసలు విషయమేంటో తెలుసుకుందామా! వివరాలు.. హర్యానాలోని కలనవాలి లో ఓ మహిళా తన 40 గ్రాముల బం�
ప్రకాశం జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల్ని చూసి భయపడ్డ ముగ్గురు యువకులు కాల్వలో దూకారు. ఇద్దరి మృత దేహాలు లభ్యం అయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలను డెంగీ బలితీసుకుందన్న వార్త కలకలం రేపింది. దీనిపై జిల్లా వైద్యాధికారి భీష్మ స్పందించారు. ఆ వార్తను ఆయన
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఓ హోటల్ లో పెద్ద యుద్ధమే జరిగింది. కస్టమర్లు ఓ హోటల్ లోని వంటగదిలోకి ప్రవేశించి.. క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదని హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. భోపాల్ లో సోమవార
ఇసుక కొరత దుమారాన్ని రేపుతున్న సమయంలో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇసుక పాలసీ, ఇసుక కొరతపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. మధురై,
దేశంలో పెద్ద పులుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని స్వంచ్ఛంధ సంస్థలు కూడా నడుం బిగించాయి. ప్రభుత్వాలు ఎన్ని చేసిన భారతదేశపు పులులను పరిరక్షణ కోసం ప్రజల్లో కూడా
వయసు 12 ఏళ్లు. చదువుతున్నది 7వ క్లాస్. కానీ అప్పుడే సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించాడు. నెలకు రూ.25వేలు జీతం కూడా సంపాదిస్తున్నాడు. పిల్లాడు కాదు చిచ్చరపిడుగు అని
దేశవ్యాప్తంగా నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో సీనియర్ కెమిస్ట్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు:&nbs
హైదరాబాద్లోని మెహిదీపట్నం సర్కిల్లో చెన్నై షాపింగ్ మాల్ తోపాటు పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు.
అనంతపురంలో నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు అయ్యింది. నలుగురు అమ్మాయిల్ని మోసం చేసి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదవ పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. ఎంత తెలివిగా మోసాలు చేసినా ఎప్పుడోకప్పుడు బైటపడక తప్పదు. గుట్టు రట్టైంది. వివరాల�
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు.
టెస్ట్ మ్యాచ్ అంటే.. ఇన్నాళ్లు పగటి పూటే చూశాము. ఎంజాయ్ చేశాము. కానీ.. ఇకపై రాత్రి కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అవును.. భారత్ లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్
క్యాన్సర్తో బాధపడుతున్న బాలిక కోరికను రాచకొండ పోలీసులు నెరవేర్చారు. ఆమెను ఒక్క రోజు పోలీస్ కమిషనర్ ను చేశారు.
ఏపీ సీఎం జగన్ విద్యా రంగంలో సంస్కరణలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యపై. ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలను, విద్యా విధానాన్ని పూర్తిగా మార్చేయనున్నారు.
బంగారం ధర భారీగా పెరిగే అవకాశముంది. రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కుటుంబంతోపాటు నలుగురు పిల్లలు కొత్త కోడలిని వరకట్నం కోసం వేధించారు. కుటుంబంతోపాటు పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు.