Home » Author »veegam team
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం..ర్యాష్ డ్రైవింగ్ లకు దంపతుల ప్రాణాలు బలైపోయాయి. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం తాళపాలెం నేషనల్ హైవేపై నడిచి వెళ్తున్న దంపతులను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కో
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మంగళగిరి మండలం పెద్ద వడ్లపూడిలో ఓ పాల వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. తెనాలి నుంచి మంగళగిరి వెళ్తున్న పాలవ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటన
ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రగులుతోంది. ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి ఆనంద్ బాబు హార్ట్ అటాక్తో మరణించడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు చలో కరీంనగర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్ పాటిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మి�
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్లో దారుణం జరిగింది. బతికున్న శిశువును పాతిపెట్టేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వ్యక్తులను అరెస్ట్ చేశారు. నగరంలోని
తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే 3 వేల టీచింగ్, నాన్-నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ కు కసరత్తు చేస్తోంది.
మహా తుఫాన్ ముంచుకొస్తోంది. జల ప్రళయం తీసుకొస్తోంది. కుండపోత వానలు, ప్రచండ గాలులు.. వణికించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘మహా’ తుఫాన్
ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 28వ రోజుకు చేరింది. ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ హాజరుతోపాటు పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించడంతో..ఈసారి లెక్కలను పక్కాగా సమర్పించేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఇక రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆర్టీసీ పరిస్థితి, అప
కంప్యూటర్ యుగంలో కూడా కులాల వివక్ష కొనసాగుతోంది. దళితులను దేవాలయాలల్లోకి రాకుండా ఆంక్షలు విధిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. తాము దళితులమనీ గుడిలో రాకుండా అడ్డుకుంటున్నారనీ..కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. గుడిలోకి వస్తున్న తమతో సదరు �
విజయనగరం జిల్లా సాలూరులో గరవ్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వానికి సూచిస్తాననీ గవర్నర్ తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కరించాలని తగిన చర్యలు తీ�
విద్యార్దులను లైంగికంగా వేధిస్తున్న వార్డెన్ ను తల్లిదండ్రులు చితకబాదారు. వికారాబాద్ జిల్లా యారాల మండలం రసూల్ పూర్ లోని ప్రతిభా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఏడు, ఎనిమిది క్లాస్ విద్యార్ధినిలకు వార్డెన్ దశరథ్ లైంగికంగా వేధిస్తున్న�
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కోట్ల సంఖ్యలో మొక్కలను నాటారు. వాటిని కంటికి
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లిని చంపిన కూతురు కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసులో కీర్తి రెడ్డి ప్రియుడు,
అంగన్ వాడీ చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ గోపాల్ భార్గవ్ తీవ్రంగా విమర్శించారు. అంగన్ వాడీల్లో చిన్నారులకు గుడ్లు పెట్టి వారిని చిన్ననాటి నుంచే నరమ�
డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృత మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. టెస్టులు చేస్తున్న సమయంలో ఆసక్తికర
సైబరాబాద్ పరిధిలో మరో హనీ ట్రాప్ వెలుగు చూసింది. ఓ వ్యాపారవేత్తకు ఎయిర్ హోస్టెస్ వలవేసింది. అందుకు ఆమె భర్త కూడా సహకరించారు. వ్యాపారవేత్తను మాటలతో ముగ్గులోకి దించిన మాయలేడి..అతనితో సాన్నిహిత్యంగా గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసి�
ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని హతామార్చిన ‘ఆపరేషన్ బాగ్దాదీ’ వీడియోను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ బుధవారం (అక్టోబర్ 30)న రిలీజ్ చేసింది. మీడియా సమావేశంలో పెంటగాన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఈ వీడియోను రిలీజ్ చేసింది. సిరియాలోని ఇ�
నవంబర్ 2న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రగతి భవన్లో సమావేశం జరగనుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించనుంది. ప్రైవేటు
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కాస్ట్ కటింగ్ చర్యలు చేపట్టింది. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో విడతల వారీగా