Home » Author »veegam team
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మాత శిశు వార్డులోని ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపరి ఆడక అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు.
బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్స్ చేరటంతో ఎవరు విన్నర్.. విన్నర్ తర్వాత పొజిషన్స్ ఎవరెవరికి దక్కాయి అనేది ఆసక్తిగా మారింది. అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఎవరు విన్నర్ అనేది అధికారికంగా తెలియటానికి మరికొన్ని గంటలు సమయం ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా
మేఘాలయ రాష్ట్రంలో నివసించే ప్రజలు కాకుండా.. బయటి వ్యక్తులు 24 గంటలకు మించి ఉండాలనుకుంటే మాత్రం తిప్పలు తప్పవు. ఎందుకంటే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. మేఘాలయా వాసుల కోసం ఉద్దేశించిన భద్రతా చట్టం 2016 (MRRSA) సవరణకు కేబినెట్ ఆమోదం తెలిప�
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలను శుక్రవారం (నవంబర్ 1, 2019)న విడుదల చేసింది. అలాగే ప్రిలిమ్స్ పేపర్-1, పేపర్-2 ఫైనల్ కీ సెట్ను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. తాజా ఫలితాల్లో మొత్తం 8351 మంది అభ్యర�
ఏపీలో ఇసుక కొరత మరో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులను బలి తీసుకుంది. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలు ప్రతి సంవత్సరం గోవాలో ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఈసారి 50వ IFFI వేడుకలు నవంబర్ 20 నుంచి 28వరకు ఘనంగా జరగనున్నాయి. అయితే IFFI-2019 వేడుకల్లో రజనీకాంత్ ను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్క�
జనసేనకు వామపక్ష పార్టీలు ఝలక్ ఇచ్చాయి. జనసేన లాంగ్ మార్చ్ కు దూరంగా ఉండాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి గేట్ దగ్గర ఉన్న రెడ్ బావర్చి రెస్టారెంట్లో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించారు. కుళ్లిపోయిన, నిల్వ ఉన్న చికెన్ స్వాధీనం చేసుకున్�
కర్నాటక మాజీ మంత్రి వైజనాథ్ పాటిల్ కన్నుమూశారు. 81 ఏళ్ల వయస్సున్న బైజనాథ్ శనివారం (నవంబర్ 2,2019)న బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్పటల్లో వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. వైజనాథ్కు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు క�
దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. అంతకంతకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు.
తిరుమల కొండ దళారులకు అడ్డాగా మారుతోంది. తిరుమలలో ఉద్యాగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొన్నారు. చినజీయర్ పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా 5వ రోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు.
ఓ ముస్లిం యువకుడు ఓ దేవాలయం దగ్గర హనుమంతుడి వేషం వేసుకుని భిక్షాటన చేస్తున్నాడు. అలా భజరంగ్ కార్యకర్తల కళ్లబడ్డాడు. వారికి అతనిపై అనుమానం వచ్చింది. నువ్వు ఎవరివీ? నీ పేరు ఏంటి అని ప్రశ్నించాడు. దానికి ఆ యువకుడు నా పేరు ‘నసీమ్’ అని చెప్పాడు. అం�
డెంగీ మహమ్మారి పెళ్లి ఇంట విషాదం నింపింది. ఓ పెళ్లికూతురిని కబలించింది.
ఈఎస్ఐ మందుల స్కామ్లో అరెస్ట్ అయిన ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో దేవికారాణి బాగోతాలు
ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్ దర్శకత్వంలో 1984లో వచ్చిన స్వాతి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఓ కూతురు తన తల్లికి వరుడు కోసం వెతుకుతోంది. దీని కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కూతురు తల్లికోసం పడే తప�
జనసేన పార్టీకి పసుపులేటి బాలరాజు గుడ్ బై చెప్పే యోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోలీసులు చేసిన బాలరాజు కొంతకాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ �
మెట్రో రైలు వేగం పెరుగనున్నది. ప్రస్తుతం మెట్రోరైలు గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. దీనిని గంటకు 40 కిలో మీటర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీనికి
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తమామలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.