Home » Author »veegam team
అనంతపురం జిల్లా దర్గాహొన్నూరులో టిక్టాక్ మోసం జరిగింది. టిక్టాక్ చేసే ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మైనరును ట్రాప్ చేశాడు.
కనెక్ట్ టు ఆంధ్రా వెబ్సైట్ పోర్టల్ను ఏసీ సీఎం జగన్ ఆవిష్కరించారు. శుక్రవారం (నవంబర్ 8, 2019) అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. సీఎం జగన్ ఛైర్మన్గా, సీఎస్ వైస్ చైర్మన్గా కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్�
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్గా శ్రీనాథ్ దేవిరెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణంగా కోతి, కుక్క, పిల్లి, చిలుక వంటి జంతువులే పెంచుకునే వారి మాటలు వింటాయి, చెప్పిన పని చేస్తాయి. కానీ తాజాగా తిమింగలం కూడా ఈ కోవలోకి చేరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు బెలుగా అనే తిమింగలంతో ఆడిన బంతి ఆట�
విద్యాసంస్థలకు మత్తు పదార్థాలను రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ఈమేరకు ఆయన (శుక్రవారం నవంబర్ 8, 2019) మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలకు, కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల ఆట కట్టిస్తామన్నారు. వ
ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేశ్ అన్నారు.ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిచేస్తూ అన్నిచర్యలు తీసుకంటున్నామనీ..దీని కోసం స్పష్టమైన ప్లాన్ ప్రకారంగా వచ్చే విద్యా సంవత్సరం ను�
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య లత సంచలన విషయాలు వెల్లడించింది.
బాబ్బాబూ..ఆ పని చేసి పెట్టరా..నీకాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటాను అంటాం. అది ఒక ఊతపదం. కానీ తీరా ఆ వ్యక్తితో పని జరిగాక మనం అన్న పనిచేస్తామా? చేయనే చేయం. ఇప్పటి వరకు ఆ మాట అనడమే చూశాం.. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు మాత్రం.. ఆ కంపెనీ ఉద్యోగ�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని విద్యానగర్లో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు చలో ట్యాంక్బండ్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి అఖిలపక్ష న
చిత్తూరు జిల్లా కురబలకోటలో హత్యకు గురైన చిన్నారిని అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు..కెఎన్ఆర్ కల్యాణ మండపం దగ్గర ముమ్మర తనిఖీలు చేపట్టారు.
‘మహువా’.ఆ చెట్టు దగ్గరకు వెళ్లి హత్తుకుంటే చాలు రోగాలు తగ్గిపోయాలనే వార్తలతో జనాలు పోటెత్తారు.
రాజస్థాన్లోని దిద్వానా పట్టణంలో బుధవారం (నవంబర్ 6, 2019)న బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. ఆపేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్ (యశోద)ను ఈడ్చుకెళ్లాడు. ఇక ఎంతకీ మహిళా కానిస్టేబుల్ ఆ బైక్ ను వదల�
ఆర్టీసీ జేఏసీ నేతలు రేపు తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సామూహిక దీక్షకు అనుమతి ఇవ్వలేమని సీపీ అంజనీకుమార్ ఖరాఖండిగా చెప్పారు.
మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్నం భోజనంలో పిల్లలకు గుడ్లు పెట్టాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేతలు వ్యతిరేకిస్తు..విమర్శలు ప్రారంభించారు. దీంతో గుడ్ల పథకం వివాదంగా మారింది. కోడిగుడ్ల విషయంలో
కర్నూలు జిల్లా గూడూరు తహశీల్దార్ షేక్ హసీనా బినామీగా పనిచేస్తున్న హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి ఏసీబీకి దొరికిపోయాడు. ఓ వ్యక్తికి సంబంధించి భూమి విషయంలో తహశీల్దార్ హసీనా రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. కానీ అతను నాలుగు లక్షలు ఇచ్చాడు. మిగిలిన న�
ఒడిశా లో ఓ మహిళా నక్సలైట్ తన చంటిబిడ్డతో సహా పోలీసుల ముందు లొంగిపోయింది. శుక్రవారం (నవంబర్ 8)న రూ .1 లక్ష రివార్డు ఉన్న నక్సలైట్ మహిళ తన బిడ్డతో కలిసి రాయ్గడ్ పోలీసుల ముందు లొంగిపోయింది. దీంతో ఆమెను పోలీసులు అభినందించారు. మెపై రాష్ట్ర ప్రభు
నగరం..పట్టణం..పల్లెలు ఇలా అంతా డిజిటల్..డిజిటల్..పెరుగుతున్న టెక్నాలజీని అందరూ ఫాలో అయిపోతున్నారు. ముఖ్యంగా బ్యాంకుల్లో డిజిటల్ సేవలు పెరిగాయి. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ పెంచే యత్నంలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (కెజిబి) రాష్ట్�
హైదరాబాద్ పరిధిలోని మీర్ పేటలో పేలుడు జరిగింది. విజయపురి కాలనీలోని ఓ చెత్తకుప్పలో పేలుడు.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. చెత్తను సేకరిస్తున్న ఓ మహిళ కుప్పలో ఉన్న ఓ డబ్బాను తీసింది. దాని మూత తీయటానికి ప్రయత్నించింది. అది రాలేదు. డబ్బ�
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్లో దారుణం జరిగింది. గురువారం (నవంబర్ 7) ఐదేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చి శుక్రవారం ఉదయానికి కల్లా పెళ్లి ఇంటి ముందు పడేసి పోయా�
రైల్వే స్టేషన్ కు ఎందుకెళతాం..రైలు ఎక్కటానికి. అలా వెళ్లిన మనకు అక్కడ సడెన్ గా యమధర్మరాజు కనిపిస్తే ఎలా ఉంటుంది. అదేంటి యమలోకంలో ఉండే యమధర్మరాజు రైల్వే స్టేషన్ కు ఎందుకొస్తాడు? అనే డౌట్ వస్తుంది. కానీ ఓరైల్వే స్టేషన్ లోకి సడెన్ గా యముడు ఎంట్ర�