Home » Author »veegam team
జగన్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త మిషన్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మిషన్లో భాగంగా
హైదరాబాద్ లోని గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
హైదరాబాద్ అంబర్ పేట పరిధిలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫంక్షన్ హాల్ గోడ కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు.
అయోధ్య పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నిమతాల పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు షేక్ హసీనా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హసీనాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్నాటక అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. (డిసెంబర్ 5, 2019) ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. (డిసెంబర్ 9, 2019) ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నికలు జరిగే అ�
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా చిన్నారి వర్షిత హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసిన నిందితుడి ఊహా చిత్రాన్ని మదనపల్లి పోలీసులు
హైదరాబాద్ లోని గోల్నాకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడిని ప్రేమించిన ఓ యువతి ఉన్మాదిలా ప్రవర్తించింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో అతడి భార్యపై ఘాతుకానికి
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిక్ టాక్ వీడియో ఓ యువకుడి ప్రాణం తీసింది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై హైదరాబాద్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారని హైదరాబాద్ సీపీ అంజనీ
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన అవినీతిని వెలికి తీస్తే ఆ దేవుడు కూడా ఆయనను కాపాడలేడని.. 16 ఏళ్లు
ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో భోదించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చరిత్రాత్మకమైనదని చెప్పారు. భారత న్యాయవ్యవస్థకున్న పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ తీర్పు అద్దం పడుతుందని కొనియాడారు. భారతీయులమంతా కోర్టు తీర్పు�
ట్యాంక్ బండ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. ట్యాంక్ బండ్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. బారికేడ్లను, ముళ్ల కంచెలను పోలీసులు తొలగించారు.
చిత్తూరు జిల్లా మొగలిఘాట్ రోడ్ దగ్గర జరిగిన ప్రమాదంలో మృతులకు పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి స్వగ్రామం మర్రిమాకుల పల్లెకు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త కసాయిలా మారాడు. 8 నెలల కొడుకును నేలకేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత భార్యపై కత్తితో దాడి
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదే అని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో రామ మందిరం
అయోధ్య రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసులో సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని.. స్వాగతిస్తున్నామని అజ్మీర్ దర్గా ఆధ్మాత్మిక అధినేత దీవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ అన్నారు. అందరికంటే న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని, ద
134 ఏళ్లుగా రగులుతున్న వివాదానికి తెరపడింది. సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన