Home » Author »veegam team
తెలంగాణ సార్వత్రి విద్యాపీఠం ప్రవేశాల గడువును (నవంబర్ 17, 2019) వరకు పొడిగించినట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ, ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా సమన్వయ అధికారి ప్రభాకర్రెడ్డి తెలిపారు. అపరాద రుసుము చెల్లించి నవంబర్ 17 తేదీ వరకు ప�
అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెన్షన్ కోసం పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. వచ్చే నెల పెన్షన్ రాకపోతే పెట్రోల్ పోసి చంపుతామన్నారు. చేతిలో కొడవలితో ఓ
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో చేరిన కొత్త ఎస్ఐలకు బేసిక్ ఇండక్షన్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమి డైరెక్టర్ తెలిపారు. 678 మంది సివిల్ ఎస్ఐలకు అకాడమిలో ఈ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీస్ అ�
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. మంగళవారం(నవంబర్ 12,2019) కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు భక్తులు
అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. సోమవారం (నవంబర్ 11, 2019) బుధగ్రహం సూర్యుడిని దాటి వెళ్లింది.
సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని.. మాకూ కొన్ని పరిమితులుంటాయని స్పష్టం చేసింది హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్ అని పరిగణించాలంటూ ప్రశ్నించింది.
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. నెల రోజుల దాటింది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి. ఈ విషయంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం (నవంబర్ 11)న విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనల సమయంలో కీ�
క్రికెట్ చిన్నారుల నుంచి పెద్ద వారికి వరకూ ఎంతో ఇష్టపడే ఆట. చిన్నపిల్లలు కూడా బుడ్డి బుడ్డి బ్యాట్లు పట్టుకుని ఆడేస్తుంటారు. ఇదిగో ఈ బుడతడి క్రికెట్ ఆట చూస్తే స్టార్ క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోతారు. పిట్ట కొంచెం కూత ఘనం అంటామే అచ్చంగా అలాన�
పశ్చిమ బెంగాల్ లో బుల్ బుల్ బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ 24 పరగణాల్లో తుఫాను నామ్ ఖానా ప్రాంతంలో హటానియా దోనియా నదిలపై నిర్మించిన వంతెనలోని రెండు భాగాలు దెబ్బతిని కూలిపోయాయి. దీంతో రెండు వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. బుల్ బుల్ తుపాన�
టెక్నికల్ ఎగ్జిక్యూటీవ్ గా కెరీర్ ప్రారంభించి..ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటోకి ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా మారిని మేఘనా దాస్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన మేఘనా దాస్ ఫుడ్ డెలివరీ ఉమెన్గా పనిచేశారు
ఏపీలో పేద విద్యార్దులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు చదివే పేద విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీయింబర్స్
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేస్తామన్నారు. తెలుగు మీడియాన్ని ఇంగ్లీష్ కు మార్చడంపై జగన్ స్పందించారు.
గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఈ విషయంపై విపక్షాలు విమర్శలపై సీఎం జగన్ స్పందించారు. విజయవాడలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్
కొన్నిరోజుల క్రితం స్వీట్ మాగీ, చాక్లెట్ దోస వంటి వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి కొత్తరకం వంటకం ఒకటి వచ్చింది. అదేంటంటే.. గులాబ్ జామ్ పిజ్జా. ఆశ్చర్యంగా ఉందా.. కానీ నమ్మకతప్పదు. ప్రస్తుతం ట్విట్టర్ నుంచీ రెడ�
హైదరాబాద్ పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో పెళ్లికి కాసేపటి ముందు పెళ్లికొడుకు సందీప్ మృతి చెందిన కేసు కొత్త మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని
అయోధ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమం అయిన తరువాత అయోధ్యకు సంబంధించి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని �
కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో విషాదం నెలకొంది. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ శేఖర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇంజిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రాణాలు
ఆఫర్ అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతుంటారు జనం. ఆఫర్ అనే మాట వినిపిస్తే చాలు ఎంత దూరం అయినా సరే వెళ్లి షాపింగ్ చేస్తారు. ప్రజల నాడి తెలుసుకున్న వ్యాపారులు కూడా ఆఫర్లను ప్రకటిస్తూ కష్టమర్లను ఆకట్టుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ ట్రైన్ ని ఎంఎంటీఎస్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30మందికి గాయాలు అయ్యాయి. వీరిలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండ
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలుని ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండా ఒకే