Home » Author »veegam team
పెళ్లిళ్ల విందుల్లో తుపాకులతో ఫోజులివ్వటం..ఊరేగింపుల్లో కాల్పులు జరపటం ఫ్యాషన్ గా మారిపోయింది. నాగాలాండ్కు చెందిన రెబల్ నాయకుడి కుమారుడి వివాహ విందులో పెళ్లి కూతురు..పెళ్లి కొడుకులు మరో ముందడుగు వేశారు. చిన్న చిన్న తుపాకులు మా రేంజ్ కు సర�
తెలుగు సీనీ నటి అర్చన అక్టోబర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్తో నిశ్చితార్ధం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం (నవంబర్ 11, 2019)న సంగీత్ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకున్నారు. ఆ�
కార్తీక పౌర్ణమి వేడుకల్లో విషాదం నెలకొంది. వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమం చేస్తూ..సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో మందిర నిర్మాణం పనులు షురూ అయిపోయాయి. ఇలా తీర్పు వచ్చిందలో లేదో అలా పనులు ప్రారంభమైపోతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి అన్ని వర్గాలనుంచి స�
కాచిగూడ స్టేషన్లో నిన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. కాచీగూడ మీదుగా నడవాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది.
కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 81 సంవత్సరాల వృద్ధురాలు గత 27 ఏళ్ల నుంచి దీక్ష చేస్తోంది. కేవలం పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ దీక్షను చేస్తోంది. ఆమె పేరు ఉర్మిళా చతుర్వేది.ఆమెది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లోని విజయ నగర్. సంస్కృత
ఏపీలో సంచలనం సృష్టించిన భవానీపురం చిన్నారి ద్వారక హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కొత్త కోణం బయటపడింది.
కమల్ హాసన్ నవంబర్ 7తో 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 7 కమల్ పుట్టినరోజే కాదు.. ఈ ఏడాదితో నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకి సోషల్ మీడియా వేదికగా ప్రత్యే�
ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజుకు చేరింది. అయినా.. ఇప్పటివరకు ప్రభుత్వం గానీ.. కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. కార్మికుల సమ్మెపై హైకోర్టులో కొన్నాళ్లుగా వాదనలు జరుగుతున్నాయి.
కాలుష్య రహిత, నిశ్శబ్ద విమానయనానికి పునాదులు వేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అడుగులు వేస్తోంది.
బంగ్లాదేశ్ లో ఘరో రైలు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15మంది మృతి చెందారు. మరో 40మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం (నవంబర్ 12) ఉదయం 3 గంటల ప్రాంతంలో దేశ రాజధాని ఢాకాకు 100 కిలో మీటర్ల దూరం�
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు వరం ప్రకటించింది. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలని
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని సాంబార్ సరస్సులో వేలకొద్దీ వలస పక్షులు చనిపోయాయి. దేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు ఈ సాంబర్ సరస్సు. ఈ సరస్సుకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా సాంబార్ సరస్సుకు వేలాది పక్షులు విదేశాల నుంచి వలస �
కార్తీక మాసం సందర్భంగా ఓం నమశ్శివాయ.. అంటూ శివనామస్మరణతో శివాలయాలన్నీ మారు మ్రోగుతున్నాయి. కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని చెంకల్ పంచాయతీలో ప్రతిష్ఠించిన మహా శివలింగానికి కార్తీక సోమవారం నాడ�
తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధమయ్యాయి. డిసెంబర్ లో 1.35లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలకు ఏర్పాట్లు
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే ఆ చిన్నారి జీవితాన్ని నలిపేసింది. గోరుముద్దలు తినిపించాల్సింది పోయి.. ఘోరానికి ఒడిగట్టింది. అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది. పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసినందుకు… సొంత పేగుబంధాన్ని అతి �
తెలంగాణ మీదుగా వెళ్తున్న జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దేశ ప్రజలందరూ దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య భూ వివాదం కేసుకి సుప్రీంకోర్టు ఎండ్ కార్డ్ వేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ