Home » Author »veegam team
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.4లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ హసీనబి... కొద్దిరోజులుగా పరారీలో ఉంది. ఆమె కోసం
ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి తన అభిప్రాయం తెలిపింది. హైపవర్ కమిటీ నియామకానికి ప్రభుత్వం నో చెప్పింది. హై పవర్ కమిటీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభ�
లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అరెస్టులు చేసి కేసులు పెడుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. కొంతమంది రెవెన్యూ
వ్యాపారం చేయటానికి లక్షల రూపాయలు పెట్టుబడులే అక్కర్లేదు. పెద్ద పెద్ద సంస్థలు స్థాపించక్కర్లేదు. కొత్తగా ఆలోచించాలి..తాము చేసే వ్యాపారం వల్ల నలుగురికి ఉపయోగపడాలి. దానికి ఓర్పు..నేర్పు..అంకింత భావం..సృజనాత్మకత ఉంటే చాలు..వ్యాపారం చిన్నదైనా �
వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. దేవాలయాలకు కూడా వైఎస్సార్ సీపీ రంగులు వేస్తున్నారని మండిపడ్డారు. అన్నవరంలో అన్యమత ప్రచారం జరిగిందని..మతవ్యాప్తి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ పిచ్చి పరాకాష్టక�
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదం కలకలం రేపింది. మంగళవారం(నవంబర్ 12,2019) రాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి
పెళ్ళి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా చూసీ చూడంగానే. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, మాళవికా సతీష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలతో అబ్బాయి నడిపే ప్రేమ నేపథ్యంలో మూవీ రూ�
ఆర్టీసీ భవిష్యత్ ఇపుడు ప్రభుత్వం చేతిలో ఉంది. సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఆధారపడి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో బుధవారం (నవంబర్ 13) ఉదయం ఓ కారులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఉదయం 7:25 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుళ్ల సమా�
కృష్ణాజిల్లా గొల్లపూడిలో దారుణ హత్యకు గురైన చిన్నారి ద్వారక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల విచారణలో నిందితుడు ప్రకాశ్ కీలక విషయాలు వెల్లడించాడు.
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. మంగళవారం (నవంబర్ 12) జరిగిన ఈ చోరీలో బంగారం షాపు ఉద్యోగిపై పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్య�
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు(TS 07 FZ 1234) యాక్సిడెంట్ వార్త కలకలం రేపింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనం మూడు పల్టీలు కొట్టింది. ఈ యాక్సిడెంట్ నుంచి
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది.
ఒక వాచ్ ఖరీదు ఎంతుంటుంది? మహా అయితే రూ.లక్షల్లో ఉంటుంది. పోనీ ధనవంతులైతే వజ్రాలతో చేయించుకున్న వాచ్ అయితే ఇంకా కొంచెం ఖరీదు ఉంటుంది. కానీ ఓ వాచ్ ఖరీదు ఏకంగా లక్షలు కాదు కోట్లల్లో పలికింది. ఈ వాచ్ ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేతి గడియారాలను తయ�
తమిళ్ తలైవా అజిత్ నటించిన విశ్వాసం,టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలు ట్విట్టర్ లో 2019లో టాప్ ఇన్ఫ్లుయెన్షల్(ప్రభావిత)మామెంట్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల గురించి అభిమానులు తమ పోస్ట్లో ఉపయోగించిన హ్యాష్ట్యాగ్లు ట్వ�
చదువు నేర్పే టీచర్ పైన విద్యార్థులంతా కలిసి దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటుచేసుకుంది. రాయ్ బరేలీలో గాంధీ సేవా నికేతన్ లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై సోమవారం (నవంబర్ 11, 2019)న ఈ దాడి జరిగింది. దీంతో మమతా పిల్�
వరంగల్ రూరల్ జిల్లాలో వ్యక్తి సజీవ దహనం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తొలుత కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడ్డారని అందరూ
ఇసుక కొరత.. సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బుధవారం(నవంబర్ 13,2019) ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఇసుక అక్రమ
అక్షయ్ కుమార్ ఏం చేసిన సూపర్ గానే ఉంటుంది. తాజాగా తన పై కల్పిత వార్త రాసిన వెబ్ సైట్ కి ఓ వీడియోతో భలే పంచ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే… అక్షయ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్యవంశీ అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఓ వ