Home » Author »veegam team
టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా
ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. కోర్టు చెప్పిన కమిటీకి అంగీకరిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయి?
గురువంటే దైవంతో సమానం అని చెబుతారు. పిల్లలకు విద్య నేర్పి మంచి మార్గంలో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత గురువుదే. టీచర్ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. అలాంటి వృత్తికి కళంకం తెచ్చాడో గురువు. చేయకూడని పని చేసి అరెస్ట్ అయ్యాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్�
వరంగల్ రూరల్ జిల్లా ముస్తాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మహేష్చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబ సభ్యులే సజీవ దహనం చేశారు. మహేశ్
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని ప్రతిపాదించింది. సర్కార్ను దీనిపై
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్ట్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన హైకోర్టు మరో ప్రతిపాదన చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సుప్రీంక
తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. విడతలు వారిగా చేపట్టి మూడు దశల్లో తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని నిషేధిస్తామని తెలిపారు. భక్తులే కాకుండా టీటీడీ కార్యాలయాల్లో కూడా ప్ల�
విజయవాడ భవానీపురం చిన్నారి ద్వారక హత్య కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ జరిగేకొద్దీ కొత్త కోణాలు బైటపడుతున్నాయి. పక్కింటి ప్రకాశ్ అలియాస్ పెంటయ్యతో చిన్నారి ద్వారక తల్లికి వివాహేతర సంబంధం ఉండటం..వారిద్దర
సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగుల కోసం వివిధ ట్రేడ్స్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీలు: ఫ
తెల్లవారి లేస్తే చాలు ప్రమాదాల గురించి వింటునే ఉంటాం..చూస్తూనే ఉంటాం. డివైడర్ ను ఢీకొన్న కారు..లేదా బైక్ ఇలా వింటుంటాం. కానీ ఓ ప్రమాదం మాత్రం నమ్మశక్యం కాకుండా జరిగింది. అత్యంత వేగంగా వస్తున్న ఓ కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొంది. ఆ వెంటనే �
రాజస్థాన్లోని ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
ఢిల్లీని మళ్లీ పొగమంచు దుప్పటి కప్పేసింది. కొన్నిరోజులుగా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న జనానికి పొగమంచు మళ్లీ ఉక్కిరి బిక్కిరి చేసింది.
ఇసుక ధరలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇసుక ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడినా, ఎక్కువ ధరకు ఇసుక అమ్మినా..
‘స్పందన’కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్�
విజయవాడలోని గవర్నర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి యువకుడు మృతి చెందారు.
తాళి కట్టడానికి కాసేపటి ముందు పెళ్లి కొడుకు మృతి చెందిన కేసు మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి
ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా చేశారని ఆరోపిస్తూ చార్జిషీటు తయారు చేశారు. ఇందులో 60మంది అధికార పార్టీ
కన్నతండ్రే పిల్లల పాలిట కసాయివాడయ్యాడు. భార్య సంపాదించిన డబ్బులకు అలవాటు పడిన ఓ భర్త కన్నబిడ్డల్ని చిత్రహింసలు పెట్టాడు. గల్ఫ్ లో ఉన్న భార్య డబ్బులు పంపించటంలేదనే కోపాన్ని బిడ్డలపై చూపెట్టాడు. కాసుల మందు కన్నబంధం ఏపాటిదనుకున్నాడో ఏమో..చ�
ఏపీ రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం(నవంబర్ 11,2019) రాష్ట్ర
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ భూవివాదంలో సురేష్ అనే రైతు.. ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లాడు. ఆ