Home » Author »veegam team
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వేణుగోపాలపురంలో టీచర్ టీచర్ అకృత్యాలకు పాల్పడుతున్నాడు. సంవత్సం కాలంనుంచి ఓ టీచర్ విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారులకు వివరించినా ఎటువంటి ఫలితం లేదు. దీంత�
ఒడిశాలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయిన ఘటనలో 90మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బుధవారం (నవంబర్ 13, 2019) రాత్రి బాలాసోర్ కి 20కిలోమీటర్ల దూరంలోని పన్పానా ప్రాంతంలో ఫాల్కన్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ నడుపుతున్న ప్లాం�
రాజస్తాన్లోని సికర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 13) రాత్రి జీప్ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్కు �
దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘన నివాళి అర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ప్రధానమంత్రి మన్మోహణ్ సింగ్,మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ,పులువరు నాయక
చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్... పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఇది. ఇక్కడ పిల్లలు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి
అనంతగిరి ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా అభివృద్ధి చేస్తామని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం (నవంబర్ 13, 2019) మంత్రులు, ఎంపీ రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్
ఆధార్ కార్డులో అడ్రస్ మార్పుకి సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆధార్ కార్డుల్లో అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులువు చేసింది. ఇందుకోసం సెల్ఫ్ డిక్లరేషన్
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం
దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్ అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. ఈ యాప్ ను ఇటీవలే సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్ 15, 2019) సాయంత్ర�
కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. వేడివేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు
కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు (79) అస్వస్థతకు గురయ్యాడు. కొంతకాలంగా ఆయన నిమోనియాతో బాధపడుతున్నారు.
ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఏపీ సీఎస్ గా నీలం సాహ్నిని నియమిస్తూ.. జగన్ ప్రభుత్వం బుధవారం(నవంబర్ 13,2019) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే నీలం సాహ్ని కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో సీఎస్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఎమ్ఎమ్ పహాడీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటానికి సిద్ధమయ్యారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఓ భూమి విషయంలో తహశీల్దార్ కార్యాయలం చుట్టు గత పదేళ్ల నుంచి తిరుగుతున్నా పట్టించుకోవటంలేదనీ దంపతులిద్దరు పెట్రోల్ బాటిల్ తో కార్యాలయానికి చేరుకున్నారు. తమ సమస్య పరిష్కరించకుంటే పె�
జీవితంలో ఒకరికి ఒకరుగా తోడున్నారు. వివాహ బందంతో ఒకటైన ఆ జంట కష్టాల్ని కన్నీళ్లనీ..సుఖాలను..సంతోషాలను పంచుకున్నారు. నీకు నేను..నాకు నీవు అన్నట్లుగా అన్యోన్యంగా కలిసి మెలిసి కాపురం చేశారు. అలా 80 సంవత్సరాల పాటు జీవించారు. చూసినవారంతా వారిని ఆది ద
ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోసింది. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఇసుక అక్రమ రవాణా చేసే వారికి రూ.2 లక్షల జరిమానా మాత్రమే విధించేవారు. కానీ ఇప్పుడు జై�
మూడు సంవత్సరాల క్రితం 1000,500ల రూపాల నోట్లు రద్దయ్యాయి. కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయి.అయినా ఈనాటికి పాత కరెన్సీ కట్టలు కట్టలుగా బైటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని వేల్పూరు మండలం మర్లపాడు గ్రామంలో రద్దు అయిన పాత నోట్ల డంపింగ్ క
ఏనుగులు గుంపులు గుంపులుగా..కుటుంబాలతో కలిసి మెలిసి ఉంటాయి. తమ కుటుంబానికి ఎంతో విలువనిస్తాయి. పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. వాటికి ఏ చిన్న ఆపద వచ్చినా మనుషుల్లాగే తల్లడిల్లిపోతాయి. పిల్లలు ప్రమాదవశాత్తు ఏదన్నా గుంటల్లో పడిపోతే రక్షిం