Home » Author »veegam team
మేడెక్కి మేసే ఎద్దును చూశావా అనేది ఒక పొడుపు కథ. కానీ నిజంగా ఎద్దులు మేడ ఎక్కుతాయా? మేడ ఎక్కుతాయో లేదో తెలీదు గానీ ఓ ఎద్దు మాత్రం ఏకంగా 125 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కేసింది. చక్కగా మొట్లు కనిపించాయి కదాని టకా టకా ఎక్కుకుంటూ పోయింది. కాన
పెళ్లి అనగానే ముందు కట్నం ఎంత ఇస్తారో కనుక్కోండి అని అంటున్నారు. వారిచ్చే కట్నాన్ని బట్టి పెళ్లి ఖాయం చేసుకుంటారు. కట్నం ఒక రూపాయి తక్కువ ఇచ్చిన పెళ్లికి నానా హంగామా చేస్తుంటారు. మరి అలాంటి రోజుల్లో ఓ జవాను మాత్రం రూ. 11 లక్షలకు ఇస్తుంటే.. వద్ద�
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేశ్రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఏసీబీ.. 4 కోట్ల ఆస్తులు గుర్తించింది.
గీతం యూనివర్సిటీ ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్ష GAT-2020 షెడ్యూలును విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 11 నుంచి 21 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ప్రొఫెస
ఆర్మీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్ర్టియన్ ఆర్మీలో కుక్కల సంరక్షకుడిగా పని చేస్తున్న ఓ సైనికుడిపై రెండు కుక్కలు దాడి చేసి చంపేశాయి. బెల్జియన్ షెపర్డ్ కుక్కల దాడిలో మృతి చెందిన 31 ఏళ్ల సైనికుడు 2017 నుంచి ఆర్మీ కుక్కల సంరక్షణను చూస్తున్న�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ టూర్లో పవన్.. కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్షాతో పాటు.. బీజేపీ సీనియర్ నాయకుల్ని కలవబోతున్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అన్ని వర్గాల నుంచి చక్కటి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో రామ మందిరం నిర్మించటానికి ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్మి రూ. 51 వేలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం (నవంబర�
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపింది.
స్టార్ హోటల్ కు వెళితే నక్షత్రాలు హోటల్ లో కనిపించవు..బిల్లు కట్టేటప్పుడు కష్టమర్ కు కచ్చితంగా కనిపిస్తాయి. అటువంటి సందర్భం దాదాపు స్టార్ హోటల్ కు వెళ్లినవారికి తెలుస్తునే ఉంటుంది. ఇప్పుడు తాజాగా..కేవలం మూడు కోడి గుడ్లకు రూ. 100 రూ.200లు కాదు ఏకం�
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సీనియర్ స్టెనోగ్రాఫర్ పరీక్షకు సంబంధించిన గతేడాది జులై 2న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు (నవంబర్ 15, 2019)న హాల్టికెట్లను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 17, 18 �
ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ణగా పేరొందిన ‘డొక్కా సీతమ్మ’ పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంటిన్లను ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటానని ప్రకటించిన పవన్ శనివారం (నవంబర్ 15) మంగళగిరిలో ‘డొక్కా సీతమ్మ’ క్యాంటీన్లను ప్
సాధారణంగా ఏ జంతువుకైనా తోక వెనుక వైపే ఉంటుంది. అయితే ఓ కుక్కకు మాత్రం నుదిటిపై ఉంది.
హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో డిసెంబర్ 15 నుంచి 21 వ తేదీ వరకు పంచాయతన చతుర్వేదనహిత శతచండీ అతిరుద్ర యాగం నిర్వహించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ తోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.
దేశంలో టెలికాం కంపెనీలు ఇక ఒకటో రెండో మాత్రమే ఉండబోతున్నాయా …వరసబెట్టి కంపెనీలు వేలకోట్ల రూపాయల నష్టాలు ప్రకటించడమే ఇందుకు కారణం. ఇంతకీ టెలికాం కంపెనీల నష్టాలకు కారణమేంటి? ఈ సందేహాలే ఇప్పుడు కలుగుతున్నాయ్. పరిస్థితి కనుక అనుకూలించకపోతే.
శ్రీవారి భక్తులకు మరో షాక్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఇస్తున్న సబ్సిడీ లడ్డూలను కూడా నిలిపివేయాలనుకుంటోంది.
కోతి చేసే పనులను కోతి పనులు అంటాం. ఎందుకంటే అవి చేసే పనులన్నీ ఫన్నీగా ఉంటాయి కాబట్టి. కానీ ఓ కోతి చేసిన పని గురించి తెలిస్తే ..ఆశ్చర్యపోవాల్సిందే. మొబైల్ ఫోన్ తీసుకుని ఇంట్లోకి కావాల్సి కిరాణా సరుల్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేసింది. వినటానికి ఇద�
10th క్లాస్ ఫెయిల్ అయినవారు ఏం చేస్తారు? ఏడుస్తారు..పెద్దవాళ్లు ఏమన్నా అంటారేమోనని ఇంటినుంచి పారిపోతారు. పరీక్షలు ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ 10th ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్ల�
కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. గత నాలుగు నెలలుగా డాక్టర్లకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవటంతో డాక్టర్లు రాజీనామా చేశారు. దీంతో హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు గత పది రోజులు నిలిచిపోయాయి. దీ