Home » Author »veegam team
టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవడంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చట్టం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడే వారిని నేరుగా జైలుకి పంపే చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. జైలు శిక్షతో
విశాఖలో ఓ డ్రైవర్ డాక్టర్ అవతారం ఎత్తాడు. డాక్టరు అంటూ యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. వారి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ.. బ్లాక్ మెయిల్ చేసేవాడు.
ఓ అడవిప్రాంతంలో చిరుత పులి నుంచి బైక్ పై వెళ్తున్న ఓ ఇద్దరు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒడిశాకు చెందిన IFS అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశాడు. రాత్రి సమయంలో అడవి ప్రాంతంలో.. చీకట్లో దా�
చిత్తూరులో జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. హంతకుడిని గుర్తించారు. బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీ ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్దారించారు. ఆరేళ్ల వర్షితపై లైంగిక దాడి చేసి హత్య చేసినట�
ప్రజలను రక్షించాల్సిన పోలీసే.... ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని సత్తెనగూడెంలో అంత్యక్రియలకు గ్రామంలో శ్మశాన వాటికలేదు. దీంతో రోడ్డుపైనే మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
వల్లభనేని వంశీపై టీడీపీ కౌంటర్ అటాక్కు దిగింది. వ్యక్తిగత విమర్శలు వంశీకి తగదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపించటాన్ని ప్రసాద్ ఖండించారు. రాజేంద్రప్రసా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఎక్కడున్నారు? పవన్ టూర్ సీక్రెట్గా కొనసాగుతోంది. అక్కడ ఎవరిని కలుస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు జనసేన నేతలు సైతం
తెలంగాణలో చలి గాలులు మొదలయ్యాయి. ఇకపై చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు దర్శకుడు రాజ్కుమార్కు ఆర్థిక సాయం అందింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తపై ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్నర్ సుర�
ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆరుగురు ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
నిరుద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త వినిపించనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచన
హైదరాబాద్ లోని వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
కర్నులూ జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కోసం ఘర్షణ జరిగింది. తాగునీటి సరఫరా విషయంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో లా విభాగంలో పీజీ డిప్లామా కోర్సులలో ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించినట్లు లా విభాగం హెడ్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ శుక్రవారం (నవంబర్ 15, 2019) తెలిపారు. దరఖాస్తు గడువును నవంబర్ 30వ తేది వరకు పొడిగిస్త�
ఇంటిపై పాత సామాను ఉన్నందుకు జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తికి రూ.10వేలు ఫైన్ వేశారు. హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన జరిగింది. బీఎన్ రెడ్డి నగర్ లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. �
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కత్తి పట్టింది. శుక్రవారం (నవంబర్ 15, 2019)న గుజరాత్ లోని భావ్ నగర్ లో జరిగిన ఓ కల్చరల్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి స్టేజ్ మీద కత్తులు పట్టుకుని డాన్స్ చేశారు. ఈ డాన్స్ పేరు తల్వార్ ర�
ఏ తండ్రి చేయకూడని పని అతడు చేశాడు. కన్నకూతురికి రక్షణగా ఉండాల్సిన అతడే దారితప్పాడు. తప్పుగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఊచలు లెక్కపెడుతున్నాడు. కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఓ తండ్రికి జైలు శిక్ష పడింది. వివాహిత అయిన కూతురు(25) పట్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 18 మంది ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు.