Home » Author »veegam team
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఫిరోజ్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్ట�
విశాఖలో నకిలీ డాక్టర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డాక్టర్ అవతారమెత్తి అమ్మాయిలను ట్రాప్ చేసిన డ్రైవర్ వంకా కుమార్ నేరాల చిట్టాను బయటకు తీస్తున్నారు. వంకా కుమార్ పలువురు యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువ
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. క్యాబినెట్ హోదా కలిగి�
ఓ జడ్జి పెద్ద మనస్సుతో చేసిన పని అందరి మనస్సులను గెలుచుకుంటోంది. ఓ మహిళా అడ్వకేట్ బిడ్డను ఎత్తుకుని..చక్కగా లాలిస్తూ ఆమెతో ప్రమాణం చేసిన జడ్జి వీడియో పసిబిడ్డను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో జరిగిన ఈ సంఘటన అందరి మనస్సుల్ని గె�
ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. లంచం ఇస్తే కానీ ఏ పనీ జరగదు. కాదు కూడదు అంటే.. కాళ్లు అరిగేలా తిప్పుకుంటారు. లంచాలు ఇచ్చుకోలేక కొందరు ఏసీబీని ఆశ్రయిస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో దాదాపు ప�
నిర్మల్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ లో విద్యార్థులు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఆమెకు ఉన్నత చదువులు చదవాలని ఉంది. అమ్మానాన్నలు మాత్రం ఆమెకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి ఆపి, న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చేటు చేసుకుంది. సార్.. న�
20 సంవత్సరాల క్రితం దొంగతనానికి గురైన ఉంగరం ఈనాటికి దొరికింది. పోయిన ఉంగరం దొరికితే అదో పెద్ద విశేషమా అనుకోవచ్చు. కానీ ఇది అలాంటి ఇలాంటి ఉంగరం కాదు. ఆ ఉంగరం ఏదో ఆషామాషీ వ్యక్తులది కూడా కాదు. అందుకే 20 ఏళ్ల క్రితం పోయిన ఉంగరం దొరకటం విశేషంగా మార
పార్కింగ్ ప్లేస్ లో వాహనం చోరీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్కింగ్ సమయంలో వాహనం చోరీ జరిగితే నిర్వాహకుడిదే బాధ్యత అని కోర్టు తీర్పు ఇచ్చింది. వాహనాల పార్కింగ్ కు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు చోరీ జరిగితే దాన్న
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల
ప్లెక్సీలు, బ్యానర్లు కారణంగా అనేక చోట్ల చాలా ప్రమాదాలు సంభవించాయి. దీంతో ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది.
తెలంగాణ గ్రామీణ ప్రాంత ఇతివృత్తంగా రూపొందించిన షార్ట్ ఫిలిం ‘సమ్మర్ రాప్సోడీ’ నేషనల్ అవార్డును గెలుచుకుంది. నవంబర్ 8 నుంచి 15 వరకు జరిగిన కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ షార్ట్ ఫిలింగా ‘సమ్మర్ రాప్సోడీ’ గోల్డెన్ రాయల్ బెం�
చలి చంపేస్తోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏపీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శనివారం(నవంబర్ 16,2019) ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. పోలీసులకే చుక్కలు చూపించింది. మద్యం మత్తులో వీరంగం సృష్టించింది.
ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్ కు శిక్ష తగ్గించింది హైకోర్టు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది కోరు. చివరి శ్వాస
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్ను పక్కనబెట్టినప్పటికీ... కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది.
ఏపీలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీపై వల్లభనేని వంశీ, కొడాలి నాని కామెంట్స్తో ఈ పొలిటికల్ హీట్ ఓ రేంజ్కు పెరిగింది. కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ, వైసీపీ
కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 67 రోజుల తర్వాత ఈ రోజు (నవంబర్ 16, 2019)న 2: 45 నిమిషాలకు విడుదల అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చింతమనేని పై జిల్లాలోని వివిధ పోలిస్ స్టేషన్లలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆ �