Home » Author »veegam team
ఈరోజు (నవంబరు 19) వరల్డ్ టాయ్ లెట్ క్లీనింగ్ డే. ఈ సందర్భంగా విద్యార్ధుల కోసం..వారి ఆరోగ్యం కోసం ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం..అది మధ్యప్రదేశ్ లోని షాపూర్ పరిధిలోని సహజ్ పూర్ హైస్కూల్. ఆ స్కూల్ ప్రిన్పిపల్ లక్ష్మీ పోత
ఫుల్ గా మందు కొట్టాడు..ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ వ్యక్తి ఏకంగా పోలీసుల్నే చంపటానికి వెంటపడ్డాడు. కత్తి పట్టుకుని తరుముతూ..నానా హడావిడి చేశాడు. ఇష్టమొచ్చినట్లుగా వీరంగం ఆడాడు. విశాఖపట్నం జిల్లాలోని సిరిపురంలో సోమవారం (నవంబర్ 18) రాత�
ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చినా..ముస్లిం మహిళలకు కష్టాలు తీరటంలేదు. అర్థం పర్థం లేని కారణాలను సాకుగా చెప్పి..ట్రిపుల్ తలాక్ అనే మూడు మాటలు చెప్పి భార్యల్ని వదిలించుకుంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో కొడుకుని కని ఇవ్
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య భాష గురించి మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై విపక్షాలు విమర్శలు అధికార పక్ష నాయకుల ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్వి
చెన్నై పార్క్ టౌన్ రైల్వే స్టేషన్ లో ఓ కుక్క డ్యూటీ చేస్తోంది. రైల్వే స్టేషన్ లో రూల్స్ పాటించనివారికి వాటిని గుర్తు చేస్తోంది ఓ డాగ్. రూల్స్ బ్రేక్ చేయటానికి ట్రై చేస్తే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) డాగ్ ఊరుకోదు..హెచ్చరిస్తుంది. ఈ కుక్కేం �
భారత్ బిన్ లాడెన్ గా గుర్తింపు పొందిన ఏనుగు మృతిపై అసోంలో వివాదం మొదలైంది. మత్తు మందు ఓవర్ డోస్ వల్లే లాడెన్ ఏనుగు చనిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రశాంత్. హైదరాబాద్ వాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి ప్రశాంత్
కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ఎగబడుతున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి.. ఫోన్లోనే ట్రాక్టర్ యజమానులతో బేరసారాలకు
ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్ష విరమించారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డితో ఆల్ పార్టీ నాయకులు దీక్ష విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు టీజేఎస్ చీఫ్
కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి మురళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి పోలీసుల వేధింపులే కారణం అని మురళి వాయిస్
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలన్న ఆర్టీసీ జేఏసీ న్యాయవాది వాదనపై కోర్టు కీలక వ్యాఖ్యలు
జగన్ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కేసులతో టీడీపీ నేతలను
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేమంది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉందని స్పష్టం
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన చింతమనేని 67 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ పై
సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో న్యాయం కోసం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నారి వర్షితను పొట్టనపెట్టుకున్న నిందితుడు రఫీని ఉరి తియ్యాలని డిమాండ్
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కిడ్నాప్ కేసు పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది. ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు విస్తుపోయారు.
ఇండియన్ ఆర్మీలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్’ 2020 విద్యాసంవత్సరానికి గాను వివిధ కళాశాల్లలో B.sc నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందుకు మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు. ఈ కోర్సుకు ఎంపి�
బంగ్లాదేశ్ లో ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. మన దేశం నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్ లో ఉల్లిపాయల ధరలు మోత మోగుతున్నాయి. కేజీ ఉల్లి ఏకంగా రూ. 220 అమ్ముతున్నారు. ఉల్లిపాయలు కొనాలంటే సామాన్యులు వణికిపోతున్నారు. ఉల్లి ధరలపై పలుచోట్ల వినియోగద�
అయ్యప్ప మాలా వేసుకుని కాలినడకన స్వామివారి దగ్గరకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు ఎదురైన కొత్త అనుభవం వింటే ఆశ్చర్యపోతారు. ఓ శునకం.. అయ్యప్ప భక్తులతో 480 కిలోమీటర్లు నడిచిందట. ఆంధ్రప్రదేశ్ తిరుమలలో అక్టోబర్ 31వ తేదీన 13 మంది అయ్యప్ప భక్తులు శబరిమల
రాజస్థాన్లో సోమవారం (నవంబర్ 18, 2019) ఉదయం 7: 45 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బికనేర్ జిల్లా శ్రీదంగర్గఢ్ సమీపంలోని 11వ నెంబర్ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదం గురి�