Home » Author »veegam team
గుంటూరు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
ఏపీ ప్రభుత్వం కౌలుదారులకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.
హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు.
కర్నూలు జిల్లాలో పాయిజన్ కేసు కీలక మలుపు తీసుకుంది. భార్య విషం ఇచ్చిందంటూ లింగమయ్య డ్రామా ఆడినట్లు తేలింది. భార్య ఇచ్చిన మజ్జిగ తాగకుండా ఇంటి నుంచి
ఈ రోజుల్లో మంచి చేస్తున్నా.. విలువలు పాటిస్తున్నా.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నా.. కొందరికి నచ్చదు.. వారు చెయ్యరు చేసేవాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇటీవల ఎమ్మార్వో
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైన చెబుతుందా అని ప్రశ్నించింది.
పాకిస్తాన్ చెరలో చిక్కిన ప్రశాంత్ వైందంను అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రశాంత్ తోపాటు మధ్యప్రదేశ్ కు చెందిన వరిలాల్ ను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. ఇద్దరు
పాకిస్తాన్లో అరెస్టైన్ ప్రశాంత్పై మీడియాలో అసత్య ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.
ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి
మద్యపాన నిషేధంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. బార్ల సంఖ్య 40 శాతం తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణస్వామి తెలిపారు.
అమ్మ అంటే ప్రేమకు, ఆప్యాయతకు ప్రతిరూపం. పిల్లలను ప్రాణంతో సమానంగా చూసుకుంటుంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ
టీఎస్ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు వేర్వేరుగా సమావేశం అయ్యారు.
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి విమర్శలు కురిపించారు. నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసి వేశారని ఎద్దేవా చేశారు. ఎవ్వరూ మాట్లాడకూడదని నోరు మూయించే అందరి నోరు మూయించే పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం ర�
జమ్ముకశ్మీర్ లో కలకలం చెలరేగింది. ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు అమర్చారు. అయితే పోలీసులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తొమ్మిదిమంది స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అరెస్ట్ చేసిన స్మగ్లర్ల నుంచి అధికారులు పులి చర్మంతో పాటు 17 పులి గోర్లు, ఓ బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లర్లు విదేశీయులతో సంబధాలున్న�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జెరూసలెం వెళ్లే క్రైస్తవ యాత్రికులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. గతంలో రూ.40వేలు ఆర్థికసాయంగా ఇచ్చేవారు. ఆ మొత్తాన్ని రూ.60వేలకు పెంచారు. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం ఈ ఆర
మేనకా గాంధీ ఎంపీ కాకముందునుంచే జంతు ప్రేమికురాలు..పర్యావరణ వేత్త అనే విషయం తెలిసిందే. గాయపడిన జంతువుల గురించి తెలిస్తే వెంటనే స్పందిస్తారు. సహాయాన్ని అందిస్తారు. ఈ క్రమంలో రోడ్డుపై ఓ కోతి గాయాలతో పడి ఉంది. ఆ కోతిని కాపాడేందుకు ఎవరైనా ముందుక�
పెట్రోల్, డీజిల్, ఫ్రీగా ఇస్తామంటే…జనాలు ఎగేసుకుంటూ పోరూ..క్యూలో నిలబడి మరీ తెచ్చేసుకంటారు. ఇది ఏ ఇండియాలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో అయినా సరే ఫ్రీ అంటే వెళ్లకుండా ఉంటారా చెప్పండి. పెట్రోల్, డీజిల్ ఫ్రీ ఇవ్వటానికి ఏ దేశ ప్రభుత్వమూ ముం�
తహసీల్దార్ కార్యాలయానికి రైతులు రావటం కొత్త కాదు..కానీ ఇటీవల కాలంలో అది హాట్ టాపిక్ గా మారింది. పెట్రోల్ పోసి ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. నాటి నుంచి రైతులు తహసీల్దార్ కార్యాలయంలో చేస్తున్న ఘటన�
చింతమనేని ప్రభాకర్ అంటే చంద్రబాబుకు భయం అని అందుకే సీఎంగా ఉన్నప్పుడు చింతమనేని బాబు మంత్రి పదవి ఇవ్వలేదనీ..మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మంత్రి పదవి ఇవ్వని బాబు చింతమనేనికి జైలు నుంచి రాగానే పరామర్శించటానికి వెళ్లారనీ విమర్శిం�