Home » Author »veegam team
టిక్ టాక్ పిచ్చి పీక్ లెవెల్ కు వెళ్లిపోతోంది. దీంతో ప్రాణాలో పోగొట్టుకుంటున్న ఘటనలు..కుటుంబాల్లో టిక్ టాక్ వీడియోలు చిచ్చు పెడుతన్నాయి. పచ్చని కాపురాలుకూలిపోతున్నాయి. అయినా ఈ టిక్ టాక్ పిచ్చి మాత్రం తగ్గటంలేదు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఓ చ�
దేవాలయాల్లో గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు తవ్వకాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దేవాలయంలో మరోసారి దేవస్థానంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని రాయలగండి చెన్నక�
కోలకత్తా ప్రధాన కేంద్రంగా వున్న స్టీల్ ఆథారటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) లోని రా మెటిరియల్ విభాగంలో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్దులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీల�
ఉల్లిపాయలు కోయకపోయినా కంటిలో నీరు తెప్పిస్తున్నాయి. ఈ మాట ఇటీవల సర్వ సాధారణంగా మారిపోయింది. కారణం బంగ్లాదేశ్ లో కిలో ఉల్లి డబుల్ సెంచరీ దాటేసింది. కిలో రూ.200లుగా అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఉల్లి కష్టాలు పడుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళనలు చే�
ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (HMFWD) మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 1113 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి �
మధ్య ప్రదేశ్ లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఓ యువతి స్టెప్పులేస్తూ.. వాహనదారుల వద్దకు వచ్చి వారికి ఏదో చెబుతోంది. ఆ తర్వాత రోడ్డు మీదకు వెళ్లి డ్యాన్స్ చేస్తోంది. అదేంటి ఆమెకు ఏమైనా పిచ్చిపట్టిందా అనుకుంటున్నారా.. కాదండోయ్ ఆ యువతి ప్రజలకు ట్రాఫిక�
స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో పోలీస్ సర్వీసులు మరింత స్మార్ట్ అయ్యాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. రోబో పోలీస్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా కంప్లైంట్స్ చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లనక్కరలేదు. రోబో పోలీస్ కు దగ్గరకు వెళ్�
సాధారణంగా కంట్లో చిన్న నలక పడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి కంట్లో ఏకంగా ఏడు సెంటీమీటర్ల పొడవు గల పురుగు ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. 12 ఏళ్లుగా అది అతడి కంట్లోనే ఉంది. అప్పుడప్పుడూ కుడి కన్ను నొప్పి వస్తున్నాగాని మాములు నొప్పి అ�
ఫ్రాన్స్లో దారుణం జరిగింది. కుక్కలు దాడిలో ఓ గర్భిణి స్త్రీ (29) మృతి చెందింది. ఈ విషాద ఘటన ఫ్రాన్స్లోని విల్లర్స్ కాటెరెట్స్ పట్టణానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం (నవంబర్ 20, 2019) నాడు చోటుచేసుకుంది. మహిళ తన పెంపుడు కుక్కతో అటవ�
పామును చూస్తేనే చాలు చాలా మంది ఆమడ దూరం పరిగెత్తుతారు. అలాంటిది ఆ చిన్నారులు మాత్రం దాన్ని తాడులా పట్టుకుని స్కిప్పింగ్ ఆడారు. ఈ వింత ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. ఇది వినడానికి నిజమేనా అనిపిస్తుంది కదూ. అవును ఇది నిజం.. ఆ ముగ్గురు పిల్లలు �
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్స్ ‘క్యూ’ ను తప్పించుకోవడం కోసం ఓ వ్యక్తి డైరెక్ట్ గా పైలెట్ యూనిఫాం వేసుకుని వచ్చాడు. కానీ అక్కడున్న CISF కు అడ్డంగా బుక్ అయ్యాడు, వెంటనే అతన్ని అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీస
ఆర్టీసీ సమ్మె కార్మికుల జీవితాలను కకావికలం చేస్తోంది. బెట్టు వీడని సర్కార్.. దూకుడు మీదున్న ఆర్టీసీ జేఏసీ వెరసి కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తమిళ స్టార్లు రజినీకాంత్, కమల్హాసన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నారు. రజినీకాంత్ ఓకే అంటే.. అతనితో కలిసి పనిచేసేందుక రెడీ అంటూ ముందుగా కమల్ హాసన్ ప్రతిపాదన ప
హైదరాబాద్ అమీర్పేట స్టేషన్లో మెట్రో రైల్ కలకలం రేపింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పట్టాలపై నిలిచిపోయింది. దీంతో లోపలున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం
జగిత్యాల జిల్లాలో పంటపొలాల్లో గడ్డి దిష్టి బొమ్మల స్థానంలో వినూత్న ప్రయోగం చేశారు. పంటపొలాల్లో సినీతారల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మరో అడుగు వేసింది. ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష
ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు తుది కాపీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.
ఆర్టీసీ సమ్మెపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. సమస్య పరిష్కరానికి సీఎం కేసీఆర్ చొరవ చూపాలని లేఖలో కోరారు.
హైదరాబాద్ మెట్రో ట్రైన్ మరోసారి నిలిచిపోయింది. అమీర్ పేట్ స్టేషన్ లో పెద్ద శబ్దంతో మెట్రో రైలు ఆగింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన సిబ్బంది పట్టాల మీదుగా ప్రయాణికులను స్టేషన్ లోకి పంపారు. రైలు �
జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందే వివాదానికి దారితీసింది. సినిమాని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. కొన్ని వర్గాలు అనుకూలంగా, కొన్ని వర్గాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి.