Home » Author »veegam team
పెళ్లి చేసుకోవటం పెద్ద విషయం కాదు. కానీ ఆ పెళ్లి చిత్రంగా..విచిత్రంగా..వినూత్నంగా..విశేషంగా జరుపుకోవటానికి కొంతమంది ఇష్టపడతారు. అటువంటివాటి గురించి వింటున్నాం. ఆకాశంలో పెళ్లి..సముద్ర గర్భంలో పెళ్లి..పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్ లోను..పెళ
అంతర్జాతీయ షూటింగ్ వరల్డ్కప్ టోర్నీలో భారత్ బంగారు పతకాన్ని సాధించింది. చైనాలోని పుటియన్లో జరిగిన ఈవెంట్లో భారత యువ షూటింగ్ సంచలనం 17 సంవత్సరాల మనూ బాకర్ ప్రపంచం కప్ ఫైనల్స్ లో గోల్డ్ గెలుచుకుంది. జూనియర్ విభాగంలో 10మీటర�
ప్రభుత్వ హాస్పిటల్స్ అంటేనే హడలిపోయే పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రసవం కోసం వెళ్లిన మహిళలకే కాదు పలువురు రోగులకు నరకం చూపిస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఇది సామాన్యులకే కాదు ఓ ఎమ్మెల్యే కూతురికి కూడా తప్పలేదు. ఓ ఎమ్మెల్యే తన కుమార్
బీహార్ లో ఓ వ్యక్తి టీ స్టాల్ పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అది పెద్ద విషయం కాదు చాలామంది టీస్టాల్ పెట్టుకుంటారు. కానీ అలా టీస్టాల్ నడుపుకునే వ్యక్తి ఒకప్పుడు క్రీడాకారుడు. జాతీయ స్థాయిలో గొప్ప ఈతగాడి(స్విమ్మర్)గా పేరు తెచ్�
విజయవాడలో ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి షాపుల్లో చోరీలకు యత్నించారు. కంకిపాడు, ఈడ్పుగల్లుల్లోని మూడు షాపుల్లో చోరీకి యత్నించారు. కంకిపాడు మెయిన్ రోడ్ లోని ఉదయలక్ష్మీ ఎరువుల షాపు..తాని పక్కనే ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ. ఈడ్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ వర్గం మహిళలపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టారు. జుట్టు పట్టుకున
పశ్చిమ బెంగాల్లో కొంతమంది రోజూలాగే చేపలు పట్టేందుకు వెళ్లారు. ఎవరికి వాళ్లు వలలు వేశారు. వారిలో తరుణ్ బేరా అనే వ్యక్తి వలకు మాత్రం ఓ భారీ చేప చిక్కింది. ఆ చేప ఏకంగా 18.5 కిలోల ఉంది. అంతేకాదు ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఈ చేప�
నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈసందర్భంగా సీఎం జగన్ గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొమనాపల్లి వేదికగా YSR మత్స్యకార భరోసా పథకం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ ద�
గుంపులో గోవిందాలాగా ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. సరిగ్గా అలాగే ఆలోచించాడు ఓ ఆటో వాలా. అందరి ఆటోల్లా తన ఆటో ఉండకూడదు..కాస్త డిఫరెంట్ గా ఉండాలనుకున్నాడు. తన ఆటో ఎక్కినవా�
పిల్లలు టిఫిన్ చేయకుండానే స్కూల్కు వెళ్తున్నారా? అయితే పరీక్షల్లో వారి మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్ లోని కొందరు ప్రైమరీ పాఠశాల విద్యార్థులపై లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ �
సాయిధరమ్ తేజ్ తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ లోని దైవ సన్నిధానంలో 500 మంది అయ్యప్ప స్వాములకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి పూజ అనంతరం తేజ్ స్వాములకి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ
50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలు ప్రతి సంవత్సరం గోవాలో ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఈసారి 50వ IFFI వేడుకలు నవంబర్ 20 నుంచి 28వరకు ఘనంగా జరగనున్నాయి. అయితే బుధవారం (నవంబర్ 20, 2019)న ఈ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్
హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం (నవంబర్ 20, 2019)న అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూబ్లీహిల్స్ లోని డైమండ్ హౌస్ దగ్గర భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో మందుబాబు�
ఫోర్బ్స్ జాబితాలో మరోసారి తెలుగు వెలుగులు కనిపించాయి. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల.. ఈ ఏడాది ‘ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదన్నారు.
ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు జనసేనాని పవన్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి
శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడిపోయిందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండాపోతుందన్నారు.
ఇప్పటికే దేశంలో భారీ వర్షాలు పడ్డాయి. కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నదులు, చెరువులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులు నిండుకుండలను
హైదరాబాద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.