Home » Author »veegam team
ఏసీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తెలివి తక్కువ నిర్ణయాలతో తన శ్రమ వృథా అయిందన్నారు. విశాఖలో వేల ఉద్యోగాలు పోయాయని వాపోయారు.
పాకిస్తాన్ లో ప్రశాంత్ అరెస్టుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. పాక్ చెరలో ఉన్న ప్రశాంత్ను భారత్ కు రప్పించే యత్నం చేస్తున్నట్లు తెలిపింది.
ఏపీ సీఎం జగన్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిష్టాత్మక సంస్థ ఐఐఎం అహ్మదాబాద్ తో జగన్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద దేశం నుంచి జంపయ్యాడా..గుజరాత్ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఇదే సందేహం మొదలైంది.
ఆర్టీసీ కార్మికులకు బిగ్ రిలీఫ్. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. డిపోల వారీగా ఈ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉందని
ఏపీ రాజకీయాలపై బీజేపీ నేత సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ సహా ప్రధాన పార్టీలు బీజేపీతో పొత్తు కోసం ఆరాటపడుతున్నాయని చెప్పారు. వైసీపీ
ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఏపీలో మీడియం అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం
హైదరాబాద్ లోని గన్ ఫౌండ్రీ దుర్గా భవాని ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.
లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు ఎంత చెప్పినా.. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తునా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం లేనిది
శ్రీశైలం డ్యామ్ భద్రత గురించి సంబంధిత అధికారులో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడారు. డ్యామ్ పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ..శ్రీశైలం డ్యామ్ కు ఎటువం
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు మరోసారి హైకోర్టుకు చేరింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిరుచులను, హెల్త్ టిప్స్ను పంచుకొనే కొణిదెల వారి కోడలు, అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసన మహిళలకు సంబంధించిన ఓ కీలక విషయంపై స్పందించారు. తన అభిప్రాయాలను..సూచనలను సూటిగా చెప్పారు. మహిళలు రుతుస్రావం విషయ
అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందించారు.
సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ
అడవుల్లో ఉండే జంతువులు ఒకదానిపై ఒకటి పోరాడుతునే ఉంటాయి. ఆధిపత్యం కోసం కొన్ని పోరాటాలు జరిగితే…బ్రతకటం కోసం కొన్ని పోరాటాలు జరుగుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇటువంటివి కొన్ని వీడియోలు ఫారెస్ట్ అధికారులు తమ ట్వి
సిరిసిల్లలో 288 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆదేశిస్తేనే విధుల్లోకి తీసుకుంటామని డిపో మేనేజర్ స్పష్టం చేశారు.
చైనాలోని ఓ స్పా ఉద్యోగులకు ఒళ్లు గగొర్పిడిచే ఘటన ఎదురైంది. 20 కిలోల బరువుండే ఓ భారీ కొండచిలువ స్పా సీలింగ్ నుంచి దబ్బు మంటూ కింద పడింది. ఏం జరిగిందో కాసేపు అక్కడ పనిచేసే ఉద్యోగులకు అర్థం కాలేదు. ఏకంగా ఓ పేద్ద కొండ చిలువను చూసి హడలి�
బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ బలపడుతోందని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దారుణం జరిగింది. పెళ్లి చేయాలంటూ కత్తితో తల్లి గొంతు కోసాడు ఓ కసాయి కొడుకు.