Home » Author »veegam team
రాజస్ధాన్ లోని ఝుంఝు ప్రాంతంలో ఓ తండ్రి తన కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడానికి ఇచ్చిన వీడ్కోలు చూస్తే షాక్ అవుతారు. తను చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురికి పెళ్లి చేసి.. అత్తారింటికి పంపే కార్యక్రమాన్ని కొత్తగ�
రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో మార్గం సుగమమం అయ్యింది. దీంతో రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు..ట్రస్ట్ లు భారీ విరాళాలను ప్రకటించాయి. ఈ క్రమంలో ఉత్తర
బ్యాంకు అధికారులు చేసిన తప్పు వల్ల ఎంతపని జరిగిందో చూడండి. సాధారణంగా బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లు ఉంటాయని అందరికి తెలుసే ఉంటుంది. కానీ ఇద్దరు సంబంధం లేని వ్యక్తులకు కూడా ఒకే అకౌంట్ ఉంటుందా? అవును మధ్యప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్య
వైజాగ్ లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL)లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీలు: ఆపరేషన్ టె�
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశన్నంటున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లిపాయలు కొనాలంటే భయపడుతున్నారు. కిలో ఉల్లిపాయలు రూ.70 నుంచి 100 వరకూ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక ఇంట్లో పెళ్లి ఉందంటే ఎంత రేటైనా కొనక తప్పదు. ఇటువంటివారికి కాస్త ఉపశమనం కల�
రెండు రోజుల క్రితం టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరిగాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హ
హ్యపీ బర్త్ డే విష్ణు..ఈ రోజు (నవంబర్ 23, 2019)మంచు విష్ణు 38వ పుట్టిన రోజు సందర్భంగా ‘మోసగాళ్లు’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో విడుదల కానున్న ఈ సినిమాలో విష్ణు ‘అర్జున్’ అనే పాత్రలో కనిపిస్తారు. 24 ఫ్రేమ్స్ ఫ
కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా విడుదల చేసిన భారత రాజకీయ మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించక పోవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పందించారు. ఏపీ మినహా దేశంలో 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు, వాటి రాజధాన�
సీఎం జగన్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు కృష్ణంరాజు.
మణిపూర్ అసెంబ్లీ కాంప్లెక్స్ బయట ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.
సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆయనపై సీఎం సీరియస్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ మరో కీలక అడుగు వేశారు. రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేశారు.
50 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఓ మహిళా సర్పంచ్ విచిత్ర నిరసన చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తు ఆమె చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. తన నిరసన వినూత్నంగా వ్యక్తం చేసింది. కాస్తంత భయపెట్టేలా..ఇంకాస్త ఆశ్చర్యం కలిగించే మహిళా సర్పంచ్ చ�
సుజనా చౌదరి వ్యాఖ్యలకు వైసీపీ ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. బీజేపీతో టచ్ లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సుజనాకు సవాల్ విపిరారు.
హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఏఎస్సై ఆత్మహత్యకు యత్నించాడు. బాలాపూర్ పీఎస్ లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసింహ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావటంతో నరసింహను వెంటనే పోలీసులు అపోలో డీఆ�
సింహాచలం మహా పుణ్యక్షేత్రం. విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో వెలసిన సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరంసింహస్వామిగా కొలువై భక్తులతో పూజలందుకుంటున్నాడు. ఈ స్వామిని సింహాద్రి అప్పన్నగా భక్తులు కొలుచుకుంటారు. భ�
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.
20మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగా
ఆడవారంటే అమ్మతనం. కానీ ఇప్పుడా అమ్మతనం హత్యలు చేస్తున్న ఘటనల గురించి వింటున్నాం. ఇది చాలా బాధాకరం. సందర్భాలు..కారణాలు ఏమైనా కొంతమంది మహిళలు చేస్తున్న అకృత్యాలు వింటుంటే మానవత్వం మంటగలిసిపోతున్న ఆందోళన కలుగుతోంది. ఇటువంటి దారుణానికి పాల్పడ