Home » Author »veegam team
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి మహా హారతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి
బంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ
ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ హత్య కేసులో కొత్తకోణాలు బయటికొస్తున్నాయి. ఆస్తి పంచాల్సి వస్తుందనే దీప్తిశ్రీని పినతల్లి శాంతికుమారి హత్య చేసినట్లు
బాల్యమంటే అందరికీ అమితమైన ఇష్టమే. చిన్ననాటి మధుర స్మృతులు మరిచిపోలేనివి. కానీ, ఓ కుర్రాడి బాల్యాన్ని వింత వ్యాధి నరకంగా మార్చింది.
తాను దుబాయ్ లో ఉన్నానని, బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నానని వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్
ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం వేసి.. అంగరంగ వైభవంగా చేసిన పెళ్లి వేడుకలు చూశాం. అంబానీ, గాలి జనార్ధన్రెడ్డి ఇంట్లో అలా
కాకినాడలో బాలిక దీప్తిశ్రీ హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను
హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. సికింద్రాబాద్ సమీపంలో డివైడర్ పై నుంచి దూసుకెళ్లి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది.
చిత్తూరులో జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త.. భార్య కాళ్లు, చేతులు నరికేశాడు.
ఈ మధ్య యుత్ నుంచి ముసలివాళ్ల వరకు అందరూ టిక్ టాక్ వీడియోల్లో మునిగితేలుతున్నారు. రోజుకో టిక్టాక్ వీడియో చేయనిదే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. ఇక మరికొంతమంది పొద్దస్తమానం టిక్టాక్ వీడియోల్లోనే బతికేస్తుంటారు. అయితే ఈ క్రమంలో తాజాగా ఓ అమ్�
అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో దుండగుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని రైలు నుంచి కిందికి తోసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నాటక హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగళూరు నుంచి నాందేడ్ �
ఇండోనేషియాలో 2020 నుంచి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి లకు నచ్చి వారి కుటుంబికులు ఒప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. వాటి ప్రకారం మూడు నెలలు కోర్సు పూర్తి చేసి.. ఎగ్జామ్ పాసవ్వాల్సి ఉంటుంది. ఆ
టూత్ పేస్ట్ ముఖానికి రాసే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. అదేంటంటే.. టూత్ పేస్టు రాస్తే మీ ముఖంపై మొటిమలు, నల్లటిమచ్చలు, ముడతలు పోతాయని చాలా మంది నమ్ముతున్నారు. అయితే డాక్టర్లు మాత్రం అది అబద్దం అని తెల్చేశారు. చర్మవ్యాధి నిప
హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది.
సికింద్రాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుం
కుక్క అంటేనే విశ్వాసం గల జంతువు. ఇతర ఏ జంతువులకూ లేని తెలివి కుక్కలకు ఉంటుంది. అయితే కుక్కలకు మనుషులకున్నంత జ్ఞానం, ఆలోచన ఉంటోందంటారు. అది కచ్చింతంగా నిజమని ఈ ఘటన ద్వారా తెలింది. ఫ్లోరిడాలోని ఓ కుక్క కారు డ్రైవ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గు
కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ కేసు మిస్టరీగా మారింది. దీప్తిశ్రీని చంపి కాలువలో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. వరి కోత యంత్రంలో పడి కౌలు రైతు మృతి చెందారు.