Home » Author »veegam team
ప్రగతి భవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల
ఒక ఇల్లు కట్టాలంటే తక్కువలో తక్కువ ఆరేడు నెలలైనా పడుతుంది. దాన్ని కూల్చాలంటే కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది. కానీ 22 అంతస్తుల బిల్డింగ్ ను క్షణాల్లో కూల్చేసిన దృశ్యం చూస్తే ఆశ్చర్యపోక కలుగుతుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఏదీ అసాధ్య
మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ప్రొటెం స్పీకర్గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ పదవి కోసం
ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ (IMU)లో MBA, DNS డిప్లామా కోర్సుల్లో 2020 సంవత్సరానికి గాను అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ యూనివర్శిటీ ప్రధాన కేంద్రం చెన్నైలో ఉంది. కొచ్చి, కోలకత్తా, విశాఖపట్నం, ముంబై పోర్టులలో క్యాంపస్ లు ఉన్నాయి. ఇందుకు ఆసక్తి
ప్రభుత్వ ఆస్పత్రులలో అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం కలకలం సృష్టించింది. మంగళవారం (నవంబర్ 26) ఉదయం నుంచి శిశువు కిడ్నాప్ కు గురైంది. పాలుతాగే బిడ్డ కనిపించకుండా పోవటంతో కన్నతల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంద
అమెరికాలో దారుణం జరిగింది. హైదరాబాద్ యువతి హత్యకు గురైంది. దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్కు చెందిన రూత్ జార్జ్(19) ఉన్నత
అమెరికాలోని ఒహియోలోని ఒరెగాన్ లో ఓ మహిళ పోలీస్ డిపార్ట్ మెంట్ లోని ఎమర్జీన్సీ నంబర్ 911కు కాల్ చేసి.. ’’నాకు అర్జెంట్ గా ఓ పిజ్జా కావాలని’’ చెప్పింది. అదేంటీ పిజ్జా కావాలంటే పిజ్జా హౌస్ కు కాల్ చేస్తారు కానీ..పోలీసులకు ఫోన్ చేయటమేంటని ఆశ్చర్యపో
నవంబర్ 28న తెలంగాణ కేబినెట్ ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ సమ్మె సమస్యపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 29న కూడా కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. 52 రోజుల నుంచి కొనసాగుతున
సాధారణంగా మోడల్స్ అంటే అందరికి గుర్తొచ్చేది జీరో సైజ్. ఎందుకంటే మోడలింగ్ ఫీల్డ్లో మోడల్స్ అంతా జీరోసైజ్ తో తమ అందాలను ప్రదర్శిస్తుంటారు. దీంతో మోడల్ కావాలని ఉన్నా.. చాలా మంది లావుగా ఉన్నామని కోరికను చంప్పేసుకుంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లే
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫడ్నవిస్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోవాల్సిన ఆదేశించింది. రేపే(నవంబర్ 27,2019) బలపరీక్ష నిర్వహించాలని
నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోతవ్సం. ఈసందర్భంగా రాజ్ భవన్ లో జరగుతున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ..మన భారతదేశానిది డైనమిక్ రాజ్యాంగమని ప్రశంసించారు. రాజ్యాంగం ఏర్పడిన తరువాత ఎన్నో మార్పులు..చేర్పులు చేసుక�
WE ARE 162 అంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి బలప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 2019, నవంబర్ 25వ తేదీ
మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే లెక్క సంవత్సరానికి వేస్తే వేల కోట్ల ఆదాయమే. ఇన్ని వేల కోట్ల ఆదాయం ఇసుకపై వస్తుంటే గతంల
శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కొచ్చి వచ్చిన బిందు అమ్మని అనే భక్తురాలిపై దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనంతరం ఆమెకు వ్యతిరేకంగాకొచ్చిలో నిరసన చేపట్టారు. దీనిపై బిందు అమ్మని మాట్లాడుతూ..తనను అడ్డుకోవటమే కా�
నరమేధంతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూబకర్ అల్ బాగ్దాదీ చావుకి కారణమైన కుక్క కోనన్. ఈ కుక్క కారణంగానే బాగ్దాదీ కుక్క చావు
తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 70 ఏళ్లు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్ 26) భారత
ఆర్టీసీ సమ్మె ముగిసింది. 52 రోజుల ఆందోళనకు తెరపడింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను బేషరతుగా విరమించారు కార్మికులు. సమ్మె విరమిస్తున్నామని సోమవారం
సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు... విధుల్లో చేరేందుకు ఒక్కొక్కరుగా డిపోలకు చేరుకుంటున్నారు. అయితే.. వారిని విధుల్లో చేర్చుకునేది లేదని ఆర్టీసీ యాజమాన్యం
పశ్చిమబెంగాల్లో ఐదవ విడత ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కరీంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బెంగాల్ బిజెపి ఉపాధ్యక్షుడు, పార్టీ అభ్యర్థి జయప్రకాష్ మజుందార్ పై సోమవారం (నవంబర్ 25)న పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు క�