Home » Author »veegam team
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఆ జీవోలో తప్పు ఏముందని ప్రశ్నించింది.
మెడలో ఉల్లిపాయల దండ వేసుకుని బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. బీహార్ లో ఉల్లిపాయలు భారీ ధర పలుకుతోందని..ఉల్లిపాయల ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే శివచంద్ర రామ్ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే
ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బైటపడింది. మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలోని గైరాస్ పూర్ ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ చేయించుకున్న మహిళల్ని నేలమీదనే పడుకోబెట్టిన వైనం బైటపడింది. నవంబర్ 25న స్టెరిలైజేషన్ సర్జరీ (పిల్లలు పుట�
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైకుంఠ దర్శనాన్ని పది రోజుల పాటు అనుమతి కల్పించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా..10 రోజుల పాటు వైకుంఠ దర్శనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వై�
హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చైతన్య విద్యా సంస్థలకు చెందిన వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్యాంకర్.. నారాయణ
కార్గిల్ యుద్ధంలో పోరాడిన నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్ బుధవారం (నవంబర్ 27)ఉదయం కన్నుమూశారు. 79 ఏళ్ల సుశీల్ కుమార్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రిఫరల్ హాస్పటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారత నేవీ చీఫ్ గా కార్గ�
క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పలుమార్లు చంద్రబాబే స్వయంగా చెప్పుకుని గర్వంగా ఫీల్
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నటుడు సంపూర్ణేష్ బాబు కారుకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు తృటిలో తప్పించుకున్నారు. కొద్దిపాటి గాయాలతో బైటపడ్డారు. కానీ ఆయన భార్య, కుమార్తెకు
20 రోజులు దాటిపోయింది. తహసీల్దార్ ఇంకా పరారీలోనే ఉంది. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది ఎవరికీ
హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్లో 13వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పౌల్ట్రీ ఇండ్రస్ట్రీని డెవలప్ కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని..పౌల
ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా చిక్కుల్లో పడ్డారు. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రేప్ లు, లైంగిక దాడులకు
అత్యాచారాలు జరగటానికి కారణం ఆడవారే నంటు నోటికొచ్చినట్లల్లా వాగాడు ప్రముఖ నటుడు..దర్శకుడు భాగ్యరాజా. సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో భాగ్యరాజా మాట్లాడుతూ..మహిళలపై తనకున్న అభిప్రాయాన్ని తన దారుణ వ్యాఖ్యల ద్వారా బైటపెట్టాడు. మహిళలు పద్ద�
మధ్యప్రదేశ్ లో మంగళవారం (నవంబర్ 26, 2019) రాత్రి చోరీ జరిగింది. ఓ బిల్టర్ ఇంటికి ఐదుగురు దొంగలు వెళ్లి ఇంటి బయట కూర్చున్న సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తిని తుపాకులు, మారణాయుధాలతో బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లాసుడియా ఏరి�
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS)లో క్లర్క్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 17,2019 న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు అభ్యర్ధుల నుంచి అక్టోబర్ 9,2019 వరకు దరఖాస్తులు స్వీకరించారు, ఇప్పుడు డిసెంబర్ 7,8,14,21 తేదీల్లో&nb
హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం (నవంబర్ 26)న 10 ఏళ్ల బాలిక నాగేశ్వరి కనిపించకుండా పోయింది.ఈ క్రమంలో బుధవారం ఉదయానికి నాగేశ్వరి మృతదేహం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ప�
అతివేగంతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం మేల్కొనడం లేదు. వారిలో మార్పు రావడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా
అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు చెన్నైలో మృతి చెందారు. విధులల్లో భాగంగా ప్రాణాలకు తెగించి దొంగల్ని పట్టుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులు చెన్నైలో మరణించిన అత్యంత విషాకరమైన ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఇ�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం చేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం సక్సెస్ అయ్యింది. పీఎస్ఎల్వీ-సీ47.. 14
ప్రకృతిలో వింతలకు..అందాలకు కొదవలేదు. అటువంటిదే ఈ అరుదైన..అత్యద్భుతమైన వీడియో. దీన్ని చూస్తే..మీకు ఏమనిపిస్తుంది? వారెవ్వా..ఏమీ ఈ వాటర్ ఫాల్ అందం అనిపిస్తుంది కదూ. కానీ అది వాటర్ ఫాల్ కాదు..మేఘాలు..!! ఏం కాదు అది వాటర్ ఫాలే అని అనుకుంటే మీరు పప్పు�
గోరఖ్ పూర్ ప్రధాన కేంద్రంగా వున్న నార్త్ ఈస్ట్రర్న్ రైల్వ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులకు ఏప్రిల్ 2020 నుంచి సంబంధిత విభాగంలో శిక్షణ ప్రారంభమవుతుంది. విభాగాల వా