Home » Author »veegam team
అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్�
టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా
రాజధాని అమరావతిని చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు అమరావతిని బ్యాంక్ ఎకౌంట్ లాగా..పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. అమరావతిని గాలికి వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని పరిశీలించేందుకు పర్యటన �
విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కోసం ఇండియన్ నౌకదళం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభ�
ఓ రెవెన్యూ ఉద్యోగి రెచ్చిపోయాడు. ఎన్నిసార్లు తిప్పుకుంటారు అని అన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ దరఖాస్తుదారుడిపై దాడి చేశాడు. అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. రెవెన్యూ ఉద్యోగి తీరుతో అంతా విస్తుపోయారు. కృష్ణా జిల్ల�
మరికొద్దిగంటల్లో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు
దశలవారిగా మద్యపానాన్ని నిషేధించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్.. మందుబాబులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే మద్యం ధరలు పెంచారు. మద్యం
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీరుపై బౌద్ధ సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖలోని తొట్లకొండపై మరమత్తుల పేరిట పూజలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ
తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్ను తేల్చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ(నవంబర్ 28,2019), రేపు(నవంబర్ 29,2019) జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రధాన అంశంగా చర్చ
మరి కొద్దిగంటల్లో రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ విమర్శలకు సమాధానంగా ఈ పర్యటన చేపడుతున్నామంటున్న బాబు...
మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడే అని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తెలిపారు. లోక్సభలో చర్చ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత గడ్డపై మరో ప్రపంచ సంగ్రామం జరుగనుంది. 2023లో జరుగనున్న ప్రపంచకప్ హాకీ ఛాంపియన్షిప్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.
కర్నూలు జిల్లాలో వీఆర్వో లెటర్ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్వో రైతుకు తెలిపారు.
విశాఖలో దారుణం జరిగింది. మత్తుమందు ఇచ్చి మహిళపై అత్యాచారం చేశాడు కీచకుడు.
ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. దేశంలోనే మూడో రాష్ట్రంగా వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఏపీ ఎంపికైంది.
రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర అడవి పిల్లి కలకలం సృష్టించింది. ఎయిర్ పోర్టు సిబ్బందికి ముచ్చెమటలు పట్టించింది. అడవి పిల్లిని చూసిన ఎయిర్ పోర్టు సిబ్బంది.. చిరుత పులిగా భావించి ఉరుకులు పగుగులు పెట్టారు. భయంతో ఎయిర్ పోర్టు ను
ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్లు అయినట్టే.
చెట్లకు చలికోట్లు. అదేంటి చెట్లకు చలేస్తుందా? అనే డౌట్ వస్తుంది. అది చెట్ల కోసం వేసిన చలి కోట్లు కాదు. శీతాకాలంలో చలికి వణికిపోయే నిరు పేదల కోసం. నిరాశ్రయులైన నిరుపేదల కోసం చెట్లకు చలికోట్లను (వింటర్ జాకెట్స్)అమర్చిన ఈ వినూత్న ఆలోచన ఎంతోమంద�
లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జరిమానా డబ్బులు బాధితురాలికి ఇవ్వాలని తీర్పులో వెల్లడించారు.
అయోధ్య భూ వివాదం మరోసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనుంది. అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నిర్ణయించింది. దీంతో మరోసారి సుప్రీం కోర్టుకు అయోధ్య వివాదం రానుంది. డిసెంబర్ 9లోపు పి�