Home » Author »veegam team
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో దోపిడీ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను ఉరి తీయాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ప్రియాంక హత్య కేసును నేషనల్ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. హైదరాబాద్కు స్పెషల్ టీమ్ ను కూడా �
మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభలో క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని లోక్సభలో శుక్రవారం (నవంబర్ 29)
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు నాగిని డ్యాన్స్ లతో రెచ్చిపోయారు. టీచర్లనే విచక్షణ మరిచిపోయారు. డాన్స్ లతో ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించారు. రాజస్తాన్లోని జాలోరీ జిల్లాలో టీచర్ చేసిన నిర్వాకం ఆమెను ఉద్యోగానికి ఎసరు �
అమ్మాయిలు..మహిళలు ఆత్మరక్షణ కోసం వారి హ్యాండ్ బ్యాగ్ లలో కారంపొడి,చిన్న చాకు, పెప్పర్ స్ప్రే, స్టన్ గన్ వంటివి పెట్టుకోవాలని హైదరాబాద్ డీసీపీ సుమతి సూచించారు. పనులపై రాత్రి సమయాలలో బైటకు వెళ్లినా ఉద్యోగరీత్యా వెళ్లినా..లేట్ అయినా..కుటుంబ సభ్�
కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, కుమారస్వామిలపై రాజద్రోహం, పరువునష్టం కేసు నమోదైంది. దిగువ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం (నవంబర్ 28)ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ పార్టీ నియర్ నేతలు డీకే శివకుమార్, పర
ప్రస్తుతం ఛార్మి ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్ర్కీన్ లో సందడి చేస్తున్నారు. ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఇటీవల ఇస్మార్ట్ శంకర్ అనే మాస్ మూవీ నిర్మించగా… ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇందులోని డైలాగ్స్, సాంగ్స్ ప్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఆటంకాలు తొలగిపోయాయి. 73 మున్సిపాలిటీలపై తెలంగాణ హైకోర్టు స్టే ఎత్తివేసింది. జులై 7 జారీ చేసిన నోటిషికేషన్ ను కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల లిస్ట్ సవరణలను మరోసారి చేపట్టాలని..ఎన్నికల సంబంధించి కొత్�
పార్లమెంట్ లో ఎంపీలంతా హెల్మెట్లు పెట్టుకున్నారు..! ఎంపీలు మాత్రమే కాదు పార్లమెంట్ స్పీకర్ కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. ఎంపీలు హెల్మెట్లు పెట్టుకున్నారు అంటే ఏదో విషయంపై నిరసన వ్యక్తం చేయటానికి అని అనుకోవచ్చు. కానీ సభాపతి కూడా హెల్మెట్ ప�
ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)లో 61 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు విభాగాల వారీగా డిప్యూటి జనరల్ మేనేజర్ (GRD-D), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (GRD-C), మేనేజర్ (GRD-B) ద్వారా పోస్టులను భర్తి చేయనున్నారు. ఆసక�
తమిళనాడు కోయంబత్తూర్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు సైతం పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. కోయంబత్తూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 549 గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల భర్తీకి అధికార
పెళ్లంటే పందిళ్లు, చప్పట్లు తాళాలు, తలంబ్రాలు.. వీటితో పాటు పెళ్లి కార్డులు కూడా ఇంపార్టెంటే.. అయితే కార్డ్స్ సెలక్షన్లో ఒక్కోరు ఒక్కో లాగా సెలెక్ట్ చేసుకుంటారు. ప్రస్తుతం ఇప్పుడంతా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని వాట్సప్ లో షేర్ చేసేస్తున్న
ఏపీ ఎస్సీ.. ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కాగా..కారేం శివాజీతోపాటు ఆయన సన్నిహితులు కూడా వైసీపీలో చేరనున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హాయంలో కారెం శివ
ఆపదలో ఉండే యువతులు..మహిళల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ ప్రత్యేక నంబర్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఉండే మహిళలు డయల్-100, 9490617111 నంబర్కు ఫోన్ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. గురువారం (నవంబర్ 28)న వెటర్నరీ డాక్టర్ ప్రియాంక దారుణహత్య అనతరం డీ�
తిరుమలలో ఉత్సవ విగ్రాహాలు అరిగిపోతున్నాయి. దీనిపై ఆగమ సలహా మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో తిరుమల ఏడుకొండలపై వెలిసి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవల్లో మార్పులు చేసే యోచనలో టీటీడీ ఉంది. తిరుమ
కొత్త మద్యం పాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్శాఖ శుక్రవారం (నవంబర్ 29, 2019)న నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో జిల్లా స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్ కమిషన�
ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాల అమలుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. శంషాబాద్ టోల్ ప్లాజా దగ్గరే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
సీఎం ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. కార్మికులు రేపు విధుల్లో చేరాలని పిలుపు ఇచ్చారు. కార్మికులంతా ఉద్యోగాల్లో జాయిన్ కావాలన్నారు. కార్మికులు ఇప్పటికైనా మేల్కొని విధుల్లో చేరాలన్నారు. తక్షణ సాయం కింద ఆర్టీసీకి రేపట�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబుకు చెప్పులు, రాళ్లు, కర్రలతో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు.