Home » Author »veegam team
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థులు పెద్ద
తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో దారుణం జరిగింది. రోజా(20) అనే యువతి దారుణ హత్యకు గురైంది. తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ముళ్లపొదల్లో రోజా మృతదేహాన్ని గొర్రెల
హైదరాబాద్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం అందరిని షాక్ కి గురి చేసింది. ఆడపిల్ల భద్రతపై
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం (నవంబర్ 27, 2019)న ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. బ్రూస్లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్ను వర్మ విడుదల చేశారు. అయితే మా�
ఇప్పుడున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఏపీ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలని చూస్తోంది. విద్యార్థుల్లో స్కిల్స్
హైదరాబాద్ ఆరాంఘర్లో అర్ధరాత్రి మరో కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాన్లో మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. దీంతో
శంషాబాద్లో మరో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రియాంకరెడ్డి మర్డర్ ఘటనను మర్చిపోకముందే గుర్తుతెలియని మరో మహిళ మంటల్లో కాలిపోవడం సంచలనం రేపింది. అయితే.. ఆమె ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదంటే… ఎవరైనా హత్య చేశారా? అన్నది సస్పెన్స్�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కిరాతకాన్ని తలుచుకుని కంటతడి పెడుతున్నారు.
మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. ఇకపై తాగి రోడ్డెక్కితే తాట తీస్తారు. తాగుబోతులను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాగి వాహనం
మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉంది. పోలీసులు చిన్నారిని తీసుకొచ్చారు.
ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన మరువకముందే మరో దారుణం ఘటన జరిగింది. కోల్కతాలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు.
ప్రియాంకారెడ్డి హత్య ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. దీంతో ప్రియాంకా రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 29, 2019) రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.
హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ కింద ఉన్న పాత భవనంలో మంటలు చెలరేగాయి.
ఏపీలో బార్ల లైసెన్సులకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు లైసెన్స్ లు జారీ చేసింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో న్యాయ విద్యార్థిని ఏకంగా 12మంది దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ( నవంబర్ 26)జరిగిన ఈ దారుణం ఆలస్యంగా తెలిసింది. కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో గురువారం సాయంత్రం 5:30 గంటలకు 25 ఏళ
ఉత్తరాఖండ్లో ఓ వ్యక్తి రైలుకు నిప్పు అటించాడు. తనకు ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు అంటించాడు.