Home » Author »veegam team
చంద్రబాబు పర్యటనతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముందని ప్రశ్నించారు.
5వ క్లాస్ చవివే పిల్లాడు క్లాస్ నోట్ బుక్ పేజిని చింపి దానిపై ఫిర్యాదు రాసి కేరళ కోజికోడ్ జిల్లాలోని మెప్పయూర్ పోలీసులకు ఫిర్యాదు రాసి కంప్లైంట్ చేశాడు. దానిపై పోలీసులు స్పందించి వెంటనే రంగంలోకి దిగి విచారణ కూడా చేయటం వైరల్ గా మారింది
ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
అమెరికా చిప్ కంపెనీ ఇంటెల్ సంస్థ హైదరాబాద్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు.
వరంగల్ హంటర్ రోడ్డులో మానస సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం (నవంబర్ 27)న వరంగల్ లో మానస మృతదేహాం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించార�
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నీటి పారుదలను ఆపేయాలంటూ శ్రీశైలం నీటి ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, బాధితులకు మధ్య కాస�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణ హత్యకు గురైన ప్రియాంకారెడ్డి మృతదేహానికి స్పాట్లోనే పోస్ట్మార్టం పూర్తైంది. ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్ వాడారా లేక డీజిల్ వాడారా అన్నది తేల్చే పనిలో పడ్డారు.
గంజాయి, గుట్కా, నల్లమందు, హెరాయిన్, చరస్, మార్పిన్, మాదక ద్రవ్యాల అక్రమ తరలింపులు ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాట్స్ ఏప్ నంబర్ ని ప్రకటించారు. గంజాయితో పాటు ఎటువంటి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లుగా ఎవరి
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.
చాలామందికి శరీరానికి ఎలర్జీలు వస్తుంటాయి. కానీ కాలిఫోర్నియాకు చెందిన టెస్సా హాన్సెన్ స్మిత్ ది చాలా చాలా వింత ఎలర్జీ. ఆమెకు ‘వాటర్ అలర్జీ’. ఆమె ఒంటిపై చిన్న నీటి చుక్క పడినా శరీరం అంతా బొబ్బలు వచ్చేస్తాయి. పొరపాటున ఆమెపై నీటి చుక్క పడిందా..యా
షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ప్రియాంకారెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది మిస్టరీగా
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ తెరుచుకుంది. గురువారం(నవంబర్ 28,2019) ఆఫీస్ ఓపెన్ అయ్యింది. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన జరిగిన 24
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో డాక్టర్ దారుణ హత్యకు గురైంది. 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బైప�
పెద్దపల్లిలో దారుణం జరిగింది. ఓ వీఆర్వో రెచ్చిపోయింది. భూమి పట్టా కోసం నిలదీసిన మహిళా రైతుపై దాడి చేసింది. కారంపొడి చల్లింది. వివరాల్లోకి వెళితే.. సమ్మక్క అనే మహిళా
మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బుధవారం (నవంబర్ 27)న పార్లమెంట్ లో చేసిన కామెంట్ వివాదాస్పదంగా మారాయి. దీంతో ప్రజ్ఞా సింగ్ పై బీజేపీ చర్యలు తీసుకుంది. రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ న
న్యూజెర్సీ లోని ఓ హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి అపరేషన్ లో జరిగిన పొరపాటు. ఓ రోగికి చేయాలిసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను.. అదే పేరు మీద ఉన్న మరో రోగికి చేశారు. ఆ హాస్పిటల్ పేరు ‘విర్చువా అవర్ లేడీ ఆఫ్ లౌర్డెస్’. ఆపరేషన్ చేసిన తర్వాతి రోజు ఆ క్
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో డిప్లామాలో ఎలక్ట్రికల్, సివిల్ ట్రైనీ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి వున్న అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వి�
బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం జగన్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త జ్యోతిరావు గోవిందరావు ఫులే 129వ వర్థంతి సభలో సీఎం జగన్ పాల్గొన్ని ప్రసంగ�
హన్మకొండలో దారుణం జరిగింది. పుట్టిన రోజే ఆ యువతి జీవితంలో ఆఖరి రోజు అయ్యింది. దేవుడి దగ్గరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆ యువతి.. తిరిగి రాని లోకాలకు
అమరావతి పర్యటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. అమరావతి పర్యటన వెనుక కారణాలు వెల్లడించారు. వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో