Home » Author »veegam team
ఛత్తీస్గఢ్లోని బలరామ్పూర్కు చెందిన ఆశీష్ కు కాళ్లూ చేతులు లేవు. అయినా..కష్టాల్ని జయించి నిలిచాడు..గెలిచాడు. కుటుంబానికి అండగా నిలిచాడు. అంతులేని ఆత్మవిశ్వాసంతో చదువుల్లో రాణించాడు. కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆశీ�
ఉత్తర ప్రదేశ్ మిరాట్లోని బేగం బ్రిడ్జ్ దగ్గర పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయానికి ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద రయ్ మంటూ దూసుకొచ్చేశాడు. అతడ్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఫైన్ వేశారు. ఫెనాల్డీ డబ్బులు కట్టామన్నారు. �
చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు భారీగా జైలు దగ్గరికి తరలివస్తున్నారు. బైక్ లపై చేరుకుంటున్నారు. అటు మహిళలు, విద్యార్థినులు కూడా పెద్ద
విశాఖలో దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరి నుంచి సుమారు రూ.3 లక్షల రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు సుఖాలు వస్తాయి. అన్నింటిని ఫేస్ చేయాల్సిందే. ఎన్ని కష్టాలను ఎదుర్కొంటే అంతగా రాటుదేలుతాం.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు.
అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు. గల్లంతైన ఆఫీసర్లు బాలకృష్ణ, సుర�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.
సాక్షాత్తు ప్రధానమంది నరేంద్రమోడీ నియోజవర్గం అయిన వారణాసిలో కిలో ఉల్లిపాయలు కావాలంటే ఆధార్ కార్డ్ తాకట్టు పెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే కిలో ఉల్లిపాయల ధరలు అలా ఉన్నాయి మరి అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ప్రజలను కంటతడి పెట్టి
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్చాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నారు.
శంషాబాద్ లోని వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక తల్లిదండ్రులు నివాసముంటున్న నక్షత్ర విల్లా దగ్గర గస్తీ కాస్తున్న పోలీసులను స్థానికులు బయటికి నెట్టేశారు. విల్లాలోకి ఎవరూ రావొద్దంటూ లోపలి నుం�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక ముందు జాగ్రత్తే.. నిందితులను పట్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఆధారంగా నిలిచింది. ఈ కేసు
ఓ రైతు తన పెంపుడు కుక్కని పెద్దపులిలా తయారు చేశాడు. తాను కష్టపడి పండించుకునే పంటల్ని కోతులు పాడు చేస్తున్నాయి. దీంతో పాపం ఓ రైతు పంటను కాపాడుకోవటానికి తన పెంపుడు కుక్కకు పెద్ద పులిలా తయారుచేశాడు. ఆ రైతుకు ఈ ఐడియా ఎలా వచ్చిదంటే.. కర్ణాటకలో
రిమాండ్ రిపోర్ట్లోని విషయాలు చూస్తే... ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఆ నీచులు చేసిన పని ఆక్రోశాన్ని తెప్పిస్తుంది. అసలు నిందితులు ఇంత దారుణానికి ఎలా తెగబడ్డారు...? ఇంత
ఛండీగఢ్ రైల్వే స్టేషన్లో అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఇండికేటర్లు ఏర్పాటు చేసింది. అంధులు కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రెయిలీ ఇండికేటర్ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశంలో మొదటిది. అంధులు రైల్వే స్టేషన్కు వచ్చినప్పుడు వారు ఎవరిపైనా ఆధారఖపడకుండ
ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి కలకలం సృష్టించాడు.
మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులకు, పోలీసులకు కీలక విన్నపం చేశారు. దయచేసి నాయకులు, పోలీసులు
ఒడిశా కలహండి జిల్లాలోని బిజ్మారా గ్రామంలో ఓ గడ్డివాములో మంటలు చెలరేగి..అక్కడే ఆడుకుంటున్నా ముగ్గురు బాలికలు సజీవ దహనమైపోయారు. శనివారం (నవంబర్ 31) జరిగిన ఈ దుర్ఘటనలో చనిపోయిన బాలికలు నాలుగు ఐదు సంవత్సరాల వారే. వారిలో డీజీ, రోజీ అనే ఇద్దరు చిన�
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న దుస్థితి చూస్తుంటే మనస్సు ద్రవించుపోతోంది. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళల్ని ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చి కటిక నేలమీదనే పడుకోబెడుతున�
సౌత్ డకోటాలో ఓ విమానం కూలింది. ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.