Home » Author »veegam team
విజయవాడలో బాలికపై అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో ఇబ్రహీంపట్నంలో కృష్ణారావు అనే వ్యక్తి బాలికపై
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో.. దారుణం చోటు చేసుకుంది. డక్కిలి మండలంలో గతంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా పనిచేసిన భాగ్యలక్ష్మి అనే వెలుగు ఉద్యోగిని .. ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి తనను అన్యాయంగా తొలగిం
మతం మారినా ఇంకా మీ పేరులో రెడ్డి ఎందుకు అంటూ సీఎం జగన్ మతాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా
మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశిష్ గౌడ్ పై వేటు పడింది. పార్టీ నుంచి ఆశిష్ గౌడ్ ను బీజేపీ సస్పెండ్
బావిలో పడిపోయిన నెమలి కోసం ప్రాణాలకు తెగించించి దిగాడు ఓ యువకుడు. అది తమిళనాడు రాష్ట్రంలోని ఓ వ్యవసాయ బావి. బావిలో 30 అడుగుల లోతు వద్ద నీరు ఉన్న్ ఆ బావిలో ఎన్నో పాములు ఉన్నాయి. ఈత వచ్చినవారు కూడా ఆ బావిలో దిగాలనే సాహసం చేయరు.అందులో ఉంటే పాములకు �
షాద్ నగర్ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు భారీగా కోర్టు దగ్గరికి తరలి వస్తున్నారు. దిశ హత్యాచారం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని వదలడం లేదు. ప్లేస్ ఏదైనా సందర్భం ఏదైనా టార్గెట్ మాత్రం సీఎం జగనే. జగన్ మతం, కులం గురించి పవన్ పదే పదే
బాలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ASI నర్శింహా మృతి చెందారు.సీఐ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిటన్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వేధింపులు భరించలేని నర్శింహా పోలీస్ స్టేష
కొంతకాలంగా మాతృభాష(తెలుగు) పరిరక్షణ గురించి ఫైట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దూకుడు పెంచారు. తెలుగుని కాపాడుకోవాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ పదే పదే కోరుతున్నారు. తాజాగా మాతృభాషకి సంబంధించి మాట్లాడిన పవన్ తెలు
అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, స్కీమ్ లు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో పథకాన్ని ప్రారంభించింది. అదే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. రోగులకు
తిరుపతిలో కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో దిశ హత్యాచార ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అమ్మాయిలు అన్యాయాల్ని ఎదుర్కోవాలని.. అటువంటి ధైర�
కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు కలకలం చెలరేగింది. రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆఫీస్ కి వచ్చారు. ఆఫీస్ గేటికి తాళం వేశారు. కార్యాలయం ముందు
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ముగిసి పనిలో చేరారు. కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ బస్ చార్జీలు పెంచక తప్పదని ప్రజలకు విజ్నప్తి చేసిన విషయం తెలిసిందే. కిలో మీటరుకు 20 పైసలు పెంచుతామని తెలిపారు. బస్ చార్జ
ఓ గుర్రం మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి టీ తాగుతోంది. అదేంటి గుర్రం గుగ్గిళ్లు తింటుంది గానీ టీ తాగుతుందా..అనే డౌట్ వచ్చేసింది కదూ. అదే మరి ఆ గుర్రం స్పెషాలిటీ. ఇలా ఒకటీ రెండు సార్లు కాదు ఏకంగా 15 సంవత్సరాల నుంచి టీ తాగుతున్న ఆ పోలీసు గుర్రం
గుంటూరులో సీఎం జగన్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ పక్షాలు పదే పదే నా మతం గురించి..విమర్శలు చేస్తున్నారనీ..వారికి ఇదే నా సమాధానం అంటూ..‘‘మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం’’ అని అన్నారు. ప్రజలందర�
కుక్కను చంపిన ఓ డాక్టర్ కు కోర్టు 14 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన గజియాబాద్ లో జరిగింది. కాగా..సదరు డాక్టర్ ఓ మహిళకు చెందిన కుక్కను చంపేయటమే కాకుండా ఆమెను కూడా చంపుతానని వార్నంగ్ ఇచ్చాడు. దీంతో ఆమె పోలీస్ కేస్ పెట్టటం అది కోర్టుకు వెళ్
హర్యానాలోని జీంద్లోని కందేలా గ్రామంలో ఒకే ఒక్క జామకాయను రూ. 100కు అమ్ముడవుతోంది. ఏంటీ కశ్మీర్ యాపిల్ పండుకు కూడా లేదు జామకాయకు ఏంటీ అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఈ జామకాయల రుచి చూసిన జనం వాటిని కొనటానికి ఎగజబడి మరీ కొంటున్నారు. క్యూలో నిలబడి మరీ జా
టునీషియా దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సు టునీస్ రాజధాని నగరం నుంచి పర్యాటక ప్రాంతమైన ఐన్ డ్రాహామ్ కు ఎయిన్ స్నోస్సీ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ ప్రమ�
ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతు అయిన ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందారు. ఆదివారం (డిసెంబర 1) అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల మృతదేహాలు లభ