Home » Author »veegam team
కిరాతకాలకు పాల్పడే నేరస్థులను కఠినంగా శిక్షించడానికి దేశంలో చాలానే చట్టాలున్నాయి. హత్యాచార దోషులను ఉరితీసేలా కోర్టులూ తీర్పునిస్తున్నాయి. ఇక్కడే ఒక సమస్య.
మహిళలు హత్యలకు గురికాకుండా ఉండాలంటే ఆడవాళ్లు అత్యాచారం చేస్తున్నప్పుడు సహకరించాలనీ..వారు కూడా కండోమ్ లు ఉంచుకోవాలనీ అలా చేస్తే ప్రాణాలు దక్కుతాయంటూ ..తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు తనకు తాను దర్శకుడుగా ప్రకటించుకుంటున్న డేనియల్ శ్రవణ్ అన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసుని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడేమోనని తమకు అనుమానంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ లో ఉన్న అజ్ఞాతవాసి అప్పుడప్పుడు బైటకు వస్తుంటాడనీ..అందుకే తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడని అన్నారు. రేపిస్టులకు ఉ�
డిఫెన్స్, ఏరోస్పేస్ విభాగాల్లో కొన్నింటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామనీ..కానీ మనం దిగుమతి చేసుకోవటం నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్ కాంక్లేవ్�
అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలు బైటపడ్డాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్, పార్లమెంట్ ఇన్ చార్జ్ నవీన్ నిచ్చల్ మధ్య విభేదాలు బైటపడ్డాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. దీంతో ఒక వర్గానికి..మరో వర్గానికి మధ్�
సూడాన్ దేశంలోని బహ్రీ పట్టణంలోని కోబర్ నైబర్హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 23 మంది సజీవంగా దహనమయ్యారు. మరో 130 మంది తీవ్రంగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 130 మందిని ఆస�
హైదరాబాద్ లోని సనత్ నగర్ లో కొత్తగా పెళ్లి అయిన యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రేమపెళ్లి చేసుకున్న 20 రోజులకే పూర్ణిమ చనిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. పూర్ణిమ పెళ్లి చేసుకున్న కార్తీక్ ఆమెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోప�
జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం (డిసెంబర్ 4)ఉదయం 9.30 గంటలకు సమావేశమైన కేంద్ర కేబినెట్ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లు ఈ వా�
హైదరాబాద్ రోడ్లు ప్రైవేటు పరం కానున్నాయి. హైదరాబాద్ రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. వాటి నిర్వహణకూడా ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి. దీంతో ఇకపై నగరంలోని రోడ్లన్నీ ఇకపై మిలమిలా మెరిసిపోనున్నాయన్నమాట. రో
హిందూ మహిళలకు ముస్లిం యువకులు అంత్యక్రియలు చేశారు. బీహార్ లోని మనెర్ ప్రాంతంలో చందూఖాన్ అతని మేనల్లుడు జావేద్ ఖాన్లు ఓ అనాథ హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె చితికి నిప్పు పెట్టి కర్మకాండలు చేశారు.
బంగారాన్ని ఉల్లిపాయల్ని పక్క పక్కన పెడితే బంగారాన్ని వదిలేసి ఉల్లియాల్ని చోరీ రేంజ్ కు చేరుకున్నాయి ఉల్లి రేట్లు. ఈ క్రమంలో ఉల్లిపాయల్ని గొడౌన్ లో చోరీ జరిగింది. ఇంట్లో ఉండి ఉల్లిపాయల్ని దొంగలు ఎత్తుకుపోయారు అనే వార్తలు ఇటీవల వింటున్నాం. �
మనుషుల్లో ఇంకా చాలామంది మృగాలు, కిరాతకులు మన మధ్యే ఉన్నారనే విషయం బయటపడింది. మనుషులు అనడం కంటే శాడిస్టులు, నీచులు అంటే కరెక్ట్ గా
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో భర్త. భార్యను తాళ్లతో కట్టేసి
అధికారంలోకి వచ్చాక ఏపీలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రారంభించిన సీఎం జగన్.. తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అదే వైఎస్ఆర్ లా నేస్తం. ఈ
నిజానికి అక్కడ ఏం లేదంట.. కానీ ఏ మూలనో ఏదో ఉందన్న ఆశ మాత్రం ఆయనను లోలోపల వేధించేస్తుందంట. అందుకే ఏదో ఒకటి చేయాలనుకుని ఫిక్సయిపోయారు. తెలంగాణ
ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం
ఏపీలో రాజకీయ వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేనాని పవన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని పవన్ టార్గెట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన చావల్ శ్రీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చావల్ శ్రీరామ్(22)ది నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఫేస్బుక్లో దిశపై అనుచి�