Home » Author »veegam team
ఏపీ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం జగన్ తెలిపారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకు పంపాలని అన్నారు. బాబ్రీ కూల్చివేత ఘటనపై
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. దిశను అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన నిందితులను ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉరిశిక్ష నుంచి నిందితులు బయటపడ్డా..తన నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యాలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మదనపల్లె టమాట మార్కెట్ యార్డు కమిటీ ఝలక్ ఇచ్చింది. మార్కెట్ సందర్శనకు రావొద్దని తెలిపింది.
దిశ కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ వీడింది. నిందితుల కస్టడీకి షాద్ నగర్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు
దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టిన యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న(డిసెంబర్ 3,2019) శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..
దిశ హత్య కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. దిశ హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ట్రాక్
దిశ ఘటన చాలా మందిలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, అమ్మాయిల వెన్నులో వణుకు పుట్టించింది. ఇదే సమయంలో అవగాహన కూడా పెరిగింది. దిశ.. డయల్ హండ్రెడ్కు ఎందుకు ఫోన్ చేయలేకపోయిందన్న వాదన అర్థం లేనిదే. కాని, దానిపైనా అవగాహన పెరిగింది.
దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులు చర్లపల్లిలో జైల్లో ప్రత్యేక నిఘాలో ఉన్నారు. కాగా వారిలో ఇద్దరు అనారోగ్య సమస్యలతో
ఏపీలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేచింది. టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు పార్టీ మార్చాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం మంత్రులను రంగంలోకి దించింది. ఈ మేరకు కొడాలి నాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బాలి�
వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ తీరును తప్పు పడుతుంటే టీడీపీ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు. బీజేపీతో సఖ్యతపై పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టలేమన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. బుధవారం(డిసెంబర్ 4, 2019) అచ్చెన్నాయుడితో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించ
మాంసం మాటున కల్తీ దందా మొదలుపెట్టారు. డబ్బాల్లో అనారోగ్య సమస్యలు నింపేసి.. ప్రజల డైనింగ్ టేబుళ్ల మీదకే జబ్బులను సరఫరా చేస్తున్నారు.
తమిళనాడు ఈరోడ్ లోని బూర్గూర్లో ఓ గర్భిణిని 6 కిలో మీటర్ల దూరం గుడ్డతో చేసిన కావడిలో మోసుకెళ్లిన దుస్థితి నెలకొంది. అంబులెన్స్ సదుపాయాలు ఉన్నా సరైన రోడ్లు లేకపోవడంతో గర్భిణీ ని 6 కిలోమీటర్ల దూరం గుడ్డతో చేసిన ఊయలలో ఇద్దరు వ్యక్తులు మో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్ అనడం సరికాదన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా వాసుల చిరకా స్వప్నమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో దారుణమైన మరో నిజం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తర్వాత దిశను తగలబెట్టారని ఇప్పటివరకు