Home » Author »veegam team
దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు) చటాన్ పల్లి వద్
ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే నిర్ణయాలు తీసుకుంది. చార్జీల మోత మోగించింది. సేవింగ్స్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ.48.49 లక్షలు విలువ చేసే 1235 గ్రాముల బంగారాన్ని డీఐఆర్ అధికారులు పట్టుకున్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. ఆ దిశగా సాగిపోతోంది. విడతలవారిగా ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మద్యపానం నిషేధానికి సంబంధించి
ఉన్నావ్ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మహిళా కండక్టర్లకు ఊరట కలిగింది. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే విధులు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలోని అమెజాన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఓ ఉద్యోగి సహచర ఉద్యోగిపై దాడి చేశాడు. ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం నెలకొంది. 239 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లకు ఆహ్వానం పలికారు.
2020 ఏడాదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సెలవుల జాబితా విడుదల చేసింది. సాధారణ, ఆప్షనల్ సెలవులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.ఇందులో 17 పండుగ సెలవులు, 22
దిశ కేసులో నిందితుల తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు ఉపయోగించిన లారీలో క్లూస్
హైదరాబాద్ వనస్థలీపురం పోలీస్స్టేషన్ పరిధిలో గత నెల 26న సజీవదహనం అయిన రమేష్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య.. భర్తను చంపేసింది.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. దేవికారాణి రూ.100 కోట్లకు పైగా
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు.. వారికి ఆత్మరక్షణ కల్పించేందుకు అద్భుతాన్ని సృష్టించారు ఇద్దరు చిన్నారులు. ముట్టుకుంటే షాక్ కొట్టే జాకెట్ను తయారు చేశారు.
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో కలకలం రేపిన బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపైన బాలుడు సేఫ్ గా ఉన్నాడు.
దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్
కృష్ణా జిల్లాలోని నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
జనసేన నేత సాకే మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా అని అన్నారు. పవన్ సిద్ధం అంటే మేమూ సిద్దమే అని అన్నారు. చిత్తూరు జిల్లాలో
అమరావతి రాజధానిలో చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రియలో ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు.
శంషాబాద్ లో దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరానికి గురి చేస్తున్నాయి.