Home » Author »veegam team
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రోజు రోజుకూ వేడెక్కిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుల, మత కామెంట్లతో కొత్త కొత్త కాంట్రవర్సీలకు తెరలేపుతున్నారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు.
అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలు అంటే తాను క్షమాపణ చెప్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి
కర్ణాటక బీదర్ జిల్లా చిడుగుప్ప జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హైదారాబాద్ నార్శింగ్ కు చెందిన కళ్యాణి సజీవంగా దహనమైపోయింది. ఈ ప్రమాదం నుంచి కళ్యాణి భర్త ఉదయ్ కుమార్, కుమారులు, సంజీవ్, గగన్ లు తృటిలో తప్పించుకున్నారు. కృష
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న వపన్ గురువారం (డిసెంబర్ 5) మదనపల్లెలోని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ �
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అని వైసీపీ అధికారి ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన ఏకైక నాయకుడు పవన్ అని ఎద్దేవా చేశారు.
గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అబ్రహం అనే వ్యక్తిని కూడా
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) కుంభకోణంలో ముంబై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. నీరవ్ మోడీని పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ముంబై ప్రత్యేక కోర్టు ప్రకటించింది.
నన్ను..నా పర్యటనను అడ్డుకుంటే సీఎం జగన్ కుర్చీ కదులుద్దని..కుర్చీ కూలిపోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పై పర్యటిస్తున్న పవన్ కళ్యాణ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. సంచలన వ్యాఖ్య
హత్యాచారానికి బలైపోయిన దిశ సెల్ ఫోన్ ను పోలీసులు గుర్తించారు. హత్యాచారం ఘటనకు అర కిలోమీటరు దూరంలో దిశ ఫోన్ ను దోషులు భూమిలో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా గుర్తించారు. దిశపై క్రూర మృగాల�
కష్టపడి పనిచేశాను..నా కూలి డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగిన పాపానికి జేసీబీతో తొక్కించి అంత్యం దారుణంగా చంపేసిన ఘటన యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా రాణీగంజ్ కైథెలీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణంగా స్థానికంగా కలకలం సృష్టించింది. రాణీగంజ్ కైథె�
తమిళనాడులోని మధురైలో కిలో ఉల్లిపాయలు రూ.150 నుంచి రూ.180కు చేరుకున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. మూలిగే నక్కమీద తాడిపండు పడినట్లుగా అల్లాడిపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డలు లొల్లి పుట్టిస్తున్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా జరుగుతున్�
సత్యదేవుని సన్నిధి అయిన అన్నవరం రైల్వేస్టేషన్లో ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ చక్కటి అందమైన బెంచీలను ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు కూర్చోవటానికి మొక్కల బెంచీలను ఏర్పాటు చేసింది. అందంగా కనిపించటమే కాదు..చక్కగా పచ్చని మొక్కల పక్కన కూర్చున్�
సూర్యాపేట జిల్లాలో కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి కామాంధుడిలా మారాడు. గొల్ల బజార్లో డబుల్ బెడ్ రూం కాలనీలో బిడ్డలా చూసుకోవాల్సిన సవితి తండ్రి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చే�
ఆ ఆడ కోతి చిన్న కుక్కపిల్లను దత్తత తీసుకుంది. ఈ అరుదైన..అద్భుతమైన ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వారలో చోటుచేసుకుంది. నవజాత కుక్కపిల్లను దత్తత తీసుకున్న ఈ కోతి దాన్ని ఎంతో ప్రేమగా..ఆప్యాయంగా కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఇదేంటీ కోతి కుక్కపిల్లను
బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఏపీకి రెండు రాజధానుల అంశంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రెండు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అంటున్న టీజీ.. రాయలసీమలో
ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.
దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.