Home » Author »veegam team
దిశ నిందితుల ఎన్ కౌంటర్ తరువాత నిందితు కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసింది ఆ నలుగురే అయినా..దానికి మానసికంగా శిక్ష అనుభవించేది వారి కుటుంబ సభ్యులే అనటానికి నిందితులు కుటుంబ సభ్యుల దుస్థితి నిలు�
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ సరైన నిర్ణయమని ఆమె సోదరి అన్నారు. దిశకు న్యాయం జరిగిందన్నారు.
దిశ కొడుకు లేని లోటు తీర్చిందని ఆమె తండ్రి అన్నారు. దిశకు న్యాయం జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉండేదన్నారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దిశ అత్యాచారం, హత్య జరిగినప్పటి నుంచి నుంచి నేడు జరిగిన నిందితుల ఎన్కౌంటర్ వరకూ 10 రోజుల్లో 20 పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్నారు.
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది.
దుర్మార్గుల చేతిలో చిత్రహింసలకు గురై..నరక యాతన అనుభించిన దిశ ఉసురు..నిందితుల కుటుంబ సభ్యులను తగిలింది. అయినవారిని కోల్పోయి కంటికి మంటికీ ఏకధాటిగా ఏడుస్తున్నారు నిందితుల కుటుంబ సభ్యులు. ఎన్ కౌంటర్ లో కుక్క చావు చచ్చినవారి కోసం విలపిస్తున్న�
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.
టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మించిన టీడీపీ కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని.. దానిని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని �
దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
మహారాష్ట్రాలో సూరజ్ నలవాడే అనే ఓ యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో దారుణంగా మొసం చేశాడు. ఉన్నట్టుండి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకున్నాడు. దీంతో ఆ యువతి వెంటనే సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లాలో గురువారం (�
యాప్లో పిజ్జా ఆర్డర్ చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. సైబర్ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ.95 వేలు దోచేశారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతానికి చెందిన ఎన్వీ షేక్ డిసెంబర్ 1వ తేదీన ఫోన్లో జుమాటో యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేశాడు. గంటప�
దిశ హత్యాచారం ఘటనలో నిందుతుల్ని ఎన్ కౌంటర్ చేయటాన్ని ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భాగల్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్ ని స్వాగతించిన సీఎం భూపేశ్ దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందన్నారు. నేరస్థుడు తప్పించుకునే సమయంలో పోలీసులకు ఎన్ కౌంటర్ ఒక్�
రేపిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ చూపాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని కీలక కేసుల విషయంలో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటీషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా జరగుతున్
దిశ నిందితుల ఎన్ కౌంటర్ చేయటంపై హర్షం వ్యక్తమవుతోంది. దిశపై హత్యాచారం ఘటన తరువాత దుర్మార్గులపై తీవ్రమైన ఆగ్రహావేశాలు కలిగిన ప్రజలు నిందితుల ఎన్ కౌంటర్ తరువాత పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు పోలీసులకు రాఖీలు కట్టి సోదరా..మాక�
దిశ నిందితుల ఎన్ కౌంటర్ చేయటం దుర్మార్గులకు ఇదో హెచ్చరిక అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇది తెలంగాణ పోలీస్ సత్తా అని కొనియాడారు. అడబిడ్డలపై ఇటువంటి అరాచకాలు జరగకుండా ఇదొక హెచ్చరిక అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పోలీసులు అంకితభ�
దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు నటి పూనమ్ కౌర్ కృతజ్ఞతలు తెలిపారు. దిశ నిదితుల్ని ఎన్ కౌంటర్ చేయటం అభినందనీయమని ఆమె సంతోషం వ్యక్తంచేశారు. దిశ ఘటన తెలిసి తానుఎంతో ఆవేదన చెందాననీ.. ఆందోళన చెందానని కానీ.. నిందితులకు ఇంత త్వరగా
దిశ నిందితులు మృతదేహాలు చూడాలని ఉంది ఆమె తల్లి అన్నారు. తమ బిడ్డను అత్యంత పాశవికంగా చిదివేసి..తమ కలలను కల్లలు చేసిన దుర్మార్గుల శవాల్ని చూడాలని ఉందని దిశ తల్లి తెలిపారు. ప్రజల పోరాటాల వల్లనే ఇంత త్వరగా న్యాయం జరిగిందనీ..దుర్మార్గుల అరాచాక�