Home » Author »veegam team
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. చరిత్రలో ఫస్ట్ టైమ్ ఉల్లి ధరలు రికార్డ్ స్థాయికి వెళ్లాయి. డబుల్ సెంచరీకి చేరువలో ఆనియన్ ధరలు ఉన్నాయి. విపరీతంగా
కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పైనుంచి డిగ్రీ విద్యార్థిని ఆదివారం(డిసెంబర్ 8,2019)
రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయినా కామాంధులు
విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు.
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 8, 2019) బూందీపోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రకాశం జిల్లాలో అభయ సేవలు ఓ మహిళకు అండగా నిలిచాయి. మహిళ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు మహిళను గమ్యానికి చేర్చారు.
చటాన్పల్లి ఎన్కౌంటర్తో దిశ ఆత్మ శాంతిస్తుందా..? ఆమె కుటుంబ సభ్యులే కాదు.. సమాజం మొత్తం.. ఔననే అంటోంది. అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత
టీఎస్ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీలోని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులరైజ్ చేసింది.
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం అంతకన్నా
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల మాటలకు, వాస్తవాలకు అసలు పొంతన లేదన్నారు.
దిశ ఘటన మర్చిపోక ముందే తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కొందరు మృగాళ్లలో మార్పు రాలేదు. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాం�
చటాన్పల్లిలో దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎన్హెచ్ఆర్సీ వెళ్లింది. ఎన్కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉల్లి ధరలు ఉన్నాయి. ఉల్లి ధరలు
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు 10 పైసలు.. మిగిలిన అన్ని సర్వీసుల్లో కిలో మీటర్ కు 20పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ�
మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి మాఫియా వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహబూబ్ నగర్ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు. శాంతిభద్రతల
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ధర 200 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. మెన్నటి వరకు గ్రేడ్ వన్ ఉల్లి ధర సెంచరీ పలకగా... ఇప్పుడు డబుల్ సెంచరీకి చేరువైంది.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రద్దు చేసింది. ఇకపై కిండర్ గార్టెన్ క్లాస్లులు నిర్వహించొద్దని ప్రైవేట్ స్కూల్స్ కు ఆదేశాలు