Home » Author »veegam team
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతోంది.
ఢిల్లీలోని అనాజ్ మండిలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో సోమవారం (డిసెంబర్ 9, 2019) మరోసారి మంటలు చెలరేగాయి.
కర్ణాటకలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ కర్ణాటకపైనే ఉంది.
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను నియమించింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజాక్షేత్రంలోకి పయనమవుతున్నారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
భార్య మృతికి కారణమైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ఐదో అదనపు సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రకటనల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రచురించాలని నిర్ణయించారు.
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్ తో రెండో టీ20లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గెలవాలంటే వెస్టిండీస్ 171 పరుగులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులు సరిగా లేకపోవడంతోనే ఎన్నికల్లో ఓడియపోయానని అసహనం వ్యక్తం చేశారు.
మద్యం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే కాకినాడలో 24 గంటల దీక్ష చేస్తామన్నారు.
దిశ ఘటనలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దిశ ఘటనలో తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. దిశను చంపిన వారిని రెండు బెత్తం
దిశ కుటుంబ సభ్యులు ఎన్ హెచ్ ఆర్ సీ ముందు హాజరయ్యారు. దిశ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి.. కొద్ది నిమిషాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో ఊహించని పరిణామం జరిగింది. కల్యాణ
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి చెందాడు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) దర్యాఫ్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. దిశ కేసులో
దిశ కుటుంబం తెలంగాణ పోలీసు అకాడమీకి చేరుకుంది. ఎన్ హెచ్ ఆర్ సీ పిలుపు మేరకు దిశ కుటుంబ సభ్యులను పోలీసులు పోలీస్ అకాడమీకి తరలించారు.
తిరుపతిలో ఉల్లి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జస్ట్ 4 గంటల్లో 5 టన్నుల(5వేల కిలోలు) ఉల్లిపాయలు అమ్ముడుపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో ఉల్లి అమ్ముడుపోవడం
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్ సీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్ సీ దిశ తల్లిదండ్రులకు పిలుపు ఇచ్చింది.