Home » Author »veegam team
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులకు కేవలం మూడు వారాల్లో ఉరి శిక్ష పడాలని, అలాంటి చట్టాలు రావాలన్నారు సీఎం జగన్. షాద్ నగర్లో జరిగిన దిశ హత్యాచార ఘటనను ఉటంకిస్తూ..అత్యాచారాలకు..హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులకు మూడు వారాల్�
ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎంకు హాట్సాఫ్ చెప్పారు. వరంగల్ హత్యాచారం దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ అని అన్నారు. అసెంబ్లీలో మహిళల భద్రత విషయంపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు.
ఓ చిలుక జంట తెలంగాణ గవర్నర్ తమిళిసై మనస్సును దోచుకున్నాయి. రాజ్భవన్లో ఎన్నో వృక్ష జాతులు ఉన్న విషయం తెలిసిందే. ఈ చెట్లలో ఓ చెట్టు చిటారు కొమ్మన రెండు చిలుకలు కిలకిలలాడాయి. చిలుకపలుకులతో కువకువలాడాయి. ఆ చిలుకల జంట ప్రేమ ముచ్చట్లకు గవర్న
కలకత్తాలో మహిళా పోలీసుల టీమ్ ఆకతాయిల పాలిట అపర కాళికల్లా మారారు. మహిళల్ని వేధిస్తు తాట తీస్తామంటున్నారు. జనసముద్రంలా ఉండే కలకత్తా నగరంలోని పార్కులు..హాస్పిటల్స్, బస్టాండ్స్, కాలేజీలు వంటి పలు ప్రాంతాలలో యువతుల్ని, మహిళల్ని ఈవ్ టీజంగ్ చేస�
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో సబ్సిడీ ఉల్లి కో్సం వెళ్లి ఓ వృద్ధుడు మృతి చెందాడు.
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 1216 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వి
ఆడవాళ్లను చంపుతుంటే టీడీపీ నేతలకు మనస్సాక్షి లేదా అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. టీడీపీ నేతలు అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఓ టీచర్ విద్యార్థిలను దారుణంగా వేధిస్తున్నాడు. ఫోన్ నంబర్ ఇవ్వాలని..లైంగికంగాను వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలికలు స్కూల్ కు రావాలంటే భయపడుతున్నాడు. స్కూల్ కు రాకపోయినా..తాను చెప్పిన మాట వినకపోయినా..పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెది�
ఉల్లి సమస్యపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. దేశంలో రూ.25 లకే ఉల్లి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఉల్లి పాయల సమస్యపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకూ 36 వేల 536 క్వ�
పుదుచ్చేరిలో ఉల్లిపాయల్ని దొంగలించిన వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టేశారు. ఉల్లిపాయలు బంగారంలా మారిపోయాయి మరి. దీంతో ఉల్లిపాయలపై ఎన్నో జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ క్రమంలో పుదుచ్చేరిలోని రంగపిళ్లై వీధిలో ఓ వ్యాపారి ఉల్లిపాయ�
23 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి కన్నబాబు విమర్శించారు.
సిఎఎఫ్ కానిస్టేబుల్ కమాండర్ ను కాల్చి చంపాడు. అనంతరం అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం (డిసెంబర్ 9) ఉదయం 6.30 గంటల సమయంలో రాంచీలో చోటుచేసుకుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల విధులకు వెళ్లిన ఛత్తీస్గఢ్కు భద్రతా బలగాలకు చెం
అమెరికాలో ఓ ఇంటికి అమెజాన్ నుంచి ఒక ఐటమ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్ అక్కడ వారిచ్చిన సర్ప్రైజ్ చూసి చాలా సంతోషపడ్డాడు. ఆ సర్ప్రైజ్ ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఐటమ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన ఇంటిముందు చైర్ లో ఓ బాస్కెట్ పెట్ట�
చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సుగాలీ ప్రీత్. ఈ పేరు ప్రస్తుతం మరోసారి వెలుగులోకి వచ్చింది. నేషనల్ గా ట్రెడింగ్ లో ఉంది. 2017 ఆగస్టు 19న 15 సంవత్సరాల బాలిక మృతి జనసేన అధినేత పవన్ కళ్యాన్ నోటి వెంట రావటంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. కాగా..అత్యాచారాలకు..హత్యాచారాలకు బలైపోయ�
ప్లాస్టిక్ తో తయారైయిన బాటిల్, కవర్ల వాడాకాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఛత్తీస్ ఘడ్ అటవీ శాఖ మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ లో మెుక్కలను పెంచ్చుతూ.. ఒక కొత్త ఆలోచనతో మహిళలకు ఉపాధి కల్పించింది. ఛత్తీస్ ఘడ్ లోని
ఉల్లి ధరలపై టీడీపీ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.
పెళ్లి మండపానికి రావాల్సిన పెళ్లికొడుకు ఆలస్యంగా వచ్చాడని ఓ పెళ్లి కూతురు మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. శనివారం (డిసెంబర్ 7)న ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లాలోని నంగల్జత్ గ్రామంలో ముహూర్తానికి రావాల్సిన పెళ్లికొడుకు నాకొద్దంటూ మరో �
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తసరాల సమయం కొనసాగుతుంది. అధికార, విపక్షాల సభ్యులు మాట్లాడుతున్నారు. విద్యుత్ ఒప్పందాలపై సభలో చర్చ జరుగుతోంది. పీపీఏల్లో అవినీతి జరిగిందంటూ కమిటీ వేసిన ప్రభుత్వం ఏ సాధించిందని టీడీ�