Home » Author »veegam team
ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో కిలోమీటర్కు రూ. 20 పైసలు,
రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలని యూపీ పోలీసులు నిర్ణయించారు. మహిళలపై జరగుతున్న హంసలకు ఉత్తరప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీంతో యూపీ పోలీసులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు రాత�
ఓ మహిళా ప్లేయర్ తన బిడ్డకు పాలిస్తూ వాలీబాల్ గేమ్ ఆడిన ఫోటో వైరల్ గా మారింది. మిజోరం స్టేట్ గేమ్స్ 2019 క్రీడలు కొనసాగుతున్నాయి. ఈ క్రీడల్లో అరుదైన దృశ్యానికి వేదికైంది. టుయికుమ్ వాలీబాల్ టీమ్లో లాల్వెంట్లూంగి అనే మహిళా ప్లేయర్కు ఏడు
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వెల్దండ మండల కేంద్రంలో నాలుగేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచార యత్నానికి పాల్పడాడు 10వ తరగతి విద్యార్థి. ఆదివారం(డిసెంబర్ 8,2019) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఘాయిత్యం సమయంలో చిన్నారులు భయంతో
సీఎం జగన్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ తనది కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.
ఉల్లి ధరలపై ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు
అకాల వర్షాలతోనే ఉల్లి సమస్య వచ్చిందని మంత్రి పార్థసారధి అన్నారు. ధర తగ్గే వరకు రూ.25లకే కిలో ఉల్లిపాయలు అందిస్తామని చెప్పారు.
ఉంగరంలో ఉల్లిపాయ..తాంబూలంలో ఉల్లిపాయలు. పేకాట రాయుళ్ల పందాల్లో ఉల్లిపాయలు. పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కూతురుకి..పెళ్లి కొడుక్కి గిఫ్ట్ గా ఉల్లి పాయలు. జువెలరీ బాక్సుల్లో ఉల్లిపాయలు. తన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్న ఓ వ్యక్తి దగ్గ�
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రెండో రోజు(డిసెంబర్ 10,2019) సమావేశాల్లో సన్నబియ్యం సరఫరా అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ జరిగింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పాదయాత్ర సమయంలో రాష్�
వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం బాగాలేవని వాట్సాప్ లో ఫొటోలు పెడితే ప్రజలపై కేసులు పెడుతున్నారని అన్నారు.
చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్ లో ఉల్లి ధరలపై సీఎం జగన్, మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు సంబంధం లేదని చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో సన్నబియ్యంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య మాటలయుద్యదం నడిచింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.
అత్తింటి మందే అల్లుడు మృతి చెందాడు. మంటల్లో కాలిపోతు మృతి చెందాడు. యాదాద్రి జిల్లా..రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. అత్తగారి ఇంటిముందే అల్లుడు కొల్లూరి నరేశ్ చనిపోయాడు. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదనీ..అత్తిం�
చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వలేదన్నారు. ప్ర
ఒడిశాలోని 72 ఏళ్ల గిరిజన మహిళ ఉండటానికి ఇల్లు లేక మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది. ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలోని గ్రామంలో ఉంటున్న ద్రౌపది బెహెరా అనే 72 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి స్వచ్ఛ భారత్ కోసం నిర్మించిన మరుగుదొడ్డిలో ఉంటోం�
దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన మున్సిపాలిటీ కమిషనర్ ఆస్తిక్ కుమార్ పాండే కి సోమవారం (డిసెంబర్ 9, 2019)న స్టాఫ్ అంతా కలిసి వెల్ కమ్ చెప్పారు. అయితే ఓ ఆఫీసర్ మాత్రం.. బొకే ఇచ్చి మరీ వెల్ కమ్ చెప్పాడు. దీంతో ఆ బొకే ఇచ్చి వెల్ కమ్ చెప్పి�
ఎలుకలు రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిని తెచ్చుపెడుతున్నాయి. దీంతో ఎలుకల్ని చంపటానికి రైల్వే శాఖ ఏకంగా కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాల్సి వస్తోంది. అతి పెద్ద పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన రైళ్లు నడవాలన్నా..ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నా రై�
2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ
పాన్ కార్డుకు ఆధార్ను లింక్ చేయడానికి 2019, డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికే అనేకసార్లు డెడ్లైన్ విధించింది.