Home » Author »veegam team
హైదరాబాద్ నగరంలోని పార్కుల్లో ఓపెన్ జిమ్ల ఏర్పాటుకానున్నాయి. జిమ్ లకు వెళ్లి వేలకు వేలు ఇకపై ఖర్చు చేయకుండా జీహెచ్ఎంసీ పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నగరంలోని ఆరు ప్రాంతాల్లోని పార్కుల్లో ఓపెన్ జిమ్ లు
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు శుభవార్త. నార్త్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 296 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయన�
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని గోపన్నపల్లిలోని ఎన్టీఆర్ నగర్లో దారుణం జరిగింది. అనంతప్పా అలియాస్ చిన్నా అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. భార్యకు ఉరేసి చంపి..కుమారుడి ఊపిరాడకుండా చేసి నరికి చంపేశాడు. �
లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం(డిసెంబర్ 11,2019) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టారు. పౌరసత్వ
ఫిల్మ్ చాంబర్ దగ్గర కలకలం రేగింది. నానిగాడు సినిమా హీరో దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగబోయిన దుర్గాప్రసాద్ ను పోలీసులు అడ్డుకున్నారు.
ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంపై జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లీష్ మీడియాన్ని జనసేనాని పవన్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మాతృభాష
తన ప్రేమను అంగీకరించలేదనీ..మరొకరితో పెళ్లికి సిద్ధపడిందనే అక్కసుతో ఓ యువతికి తాళి కట్టేశారు ఓ యువకుడు. బస్సులో వెళుతుండగా అదే బస్సు ఎక్కిన సదరు యువకుడు ఆమె మెడలో బలవంతంగా తాళిని కట్టేశాడు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లా ఆంబూరు శాండ్�
ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై రగడ జరిగింది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల
నీటి పంప్ లోంచి నీరు రావాలి..కానీ యూపీలోని హమీర్పూర్లో ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఓ హ్యాండ్పంప్ నుంచి రక్తం..మాసం ముద్దలు..ఎముకలు వస్తున్నాయి. ఇది చూసిన స్థానికులు హడలిపోతున్నారు. తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆ పైప్ దగ్గరకు �
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. మూడో రోజు(డిసెంబర్ 11,2019) సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియం గురించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల
ఒడిశాలో 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా తెలిపారు. మహిళలు,పిల్లల కోసం ప్రత్యేకంగా 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నామని..వీటిలో 21 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళలకు సంబంధించిన కేసులపై పనిచేస
రెండు తలల పాము గురించి వింటుంటాం. ఇవి చాలా అరుదుగాకనిపించే రెండు తలల పాము పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని బెల్డా అటవీ ప్రాంతంలోని ఎకరుఖి గ్రామంలో కనిపించింది. ఎకరుఖి గ్రామస్థులు జగల్ అనే ప్రాంతం వైపు వెళుతున్నప్పుడు..ఈ రెండు తలల �
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు ప్రమాదం తప్పింది. ఒక డ్రోన్ పై నుంచి కింద పడిపోయింది. విద్యుత్ తీగలను తగిలి డ్రోన్ కింద పడింది. లోకేష్ కు సమీపంలోనే డ్రోన్ కూలింది. మంగళగిరి నుంచి బస్సులో అసెంబ్లీకి వచ్చిన లోకేష్.. బస్సు నుంచి కిందకు దిగుతున్న�
ఆర్టీసీ చార్జీలపై పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల సమయంలో ఏ ధరలూ పెంచమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రూ.10 బస్ టికెట్ న�
ఏపీలో పెంచిన ఆర్టీసీ చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. బుధవారం(డిసెంబర్ 11,2019) ఉదయం నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తున్నారు. డిపోల నుంచి వేకువ జామున బయటికి వచ్చే మొదటి బస్సు నుంచే పెంచిన చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. పల్లె బస్సులు, సిటీ సర్వీస
తెలంగాణ సీఎం కేసీఆర్ మలిదశ పాలనకు నేటితో(డిసెంబర్ 11,2019) ఏడాది. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన వ్యూహాలతో
బుధవారం(డిసెంబర్ 11,2019) సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనే ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. రాబడి పెంపు, బడ్జెట్ కోతలపై
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్ అనుసంధానమైన బ్యాంకు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అధికార పక్షం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో తనను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూజెర్సీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు.