Home » Author »veegam team
తమ సినిమాను ఆపడానికి చాలామంది ప్రయత్నించారని... వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతానన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ఆయన డైరెక్షన్లో వచ్చిన అమ్మ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సభలో ప్రభుత్వం పలు కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సభలో చర్చ జరుగనుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను హాజరుకాలేక పోతున్నట్టు ఆయన పవన్కు వివరణ ఇచ్చారు.
రాహుల్ రెచ్చిపోయాడు.. రోహిత్ అదరగొట్టాడు.. కోహ్లీ చెలరేగాడు. సిక్సర్లు, బౌండరీలతో వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టారు. దీంతో ఫైనల్ టీ20లో టీమిండియా ఘన విజయం
దిశ కేసులో నిందితులను చటాన్పల్లి ఎన్కౌంటర్లో కాల్చి చంపడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
వరంగల్ సెంట్రల్ జైల్ రేపిస్టులకు అడ్డాగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ కీలక నిందితులంతా అక్కడే ఊచలు లెక్కబెడుతున్నారు.
ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో
కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే రైతు సౌభాగ్య దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం(డిసెంబర్ 12,2019) JNTU ఎదురుగా ఉన్న ఖాళీ
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను న్యాయవాది జీఎస్ మణి తప్పుపట్టారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిందితుల మర్డర్ కు సీపీ సజ్జనార్ మాస్టర్ ప్లాన్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం(డిసెంబర్ 11,2019) సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది. దిశ చట్టానికి
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు(ITR) సంబంధించి ఆదాయపు పన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది. 2019, డిసెంబర్ 31వ తేదీ లోపు ఐటీఆర్ వివరాలను పైల్ చేయాలంది. డిసెంబర్ 31లోపు ఫైల్ చేస్తే రూ.5వేలు జరిమానా పడుతుందన్నారు. డిసెంబర్ 31 తర్వాత చేస్తే రూ.10వేలు జరిమానా వ
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆ వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వుల
ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తె�
ఏపీ అసెంబ్లీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన చర్చలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అత్త గురించి ప్రస్తావించారు. చంద్రబాబు తన అత్తకి అన్యాయం
ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు వసూలు రాజాల అవతారం ఎత్తారు. ఓ పంచాయితీ పెద్దను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రేశ్ లోని ఢాకియా గ్రామంలో జరిగింది. ఢాకియా గ్రామ పెద్ద ఛత్తపాల్ తన కారులో ఆదివారం (డిసెంబర్ 8)పనిమీద బైటకు వె
తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల ప్రజలకు శుభవార్త వినిపించారు. వారిపై వరాలు కురిపించారు. జనవరి నెలాఖరుకు గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రాబోతున్నాయని
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. రెడ్లకు ఎక్కువ నామినేటేడ్
జనసేన పార్టీ తరపు నుంచి నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నిర్మాణం సరిగ్గా లేదనీ..అదే విషయాన్ని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు చెప్పానని అన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’కు న�
అక్కచెల్లెళ్లను ఒకేసారి..ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని గుడవాలి గ్రామంలో జరిగింది. ఈ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుడవాలి గ్రామానికి చెందిన దిలీప్ (35) వినీత (28)లకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్�
హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్. పోలీసులు నిందితుడిగా పేర్కొంటున్న కారు డ్రైవర్ కృష్ణమిలన్ రావుని అరెస్ట్