Home » Author »veegam team
సింగిల్విండో విధానంలో సినిమా షూటింగ్లకు అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు.
నిర్భయపై అత్యాచారం జరిగిన రోజు డిసెంబర్ 16న రేపిస్టులకు ఉరిశిక్ష అమలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఇంతకీ ఉరిశిక్ష అమలుకు ఎదురువుతున్న అడ్డంకులేంటి?
హమ్మయ్య.. కోయకుండానే కంటతడి పెట్టించిన ఉల్లి ధరలు, ఆకాశాన్ని తాకిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు.. నెమ్మదిగా దిగి వస్తున్నాయి. కొత్త పంట
ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది.. రూ.25వేలు లంచం తీసుకుంటూ ఓ అధికారికి ఏసీబీకి అడ్డంగా దొరికి పోయాడు.
హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతడిని వెంటాడి నరికి చంపారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్బీటీ నగర్లో ఈ మర్డర్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ(డిసెంబర్ 13,2019) విశాఖ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన విశాఖలో పర్యటించనున్నారు. 1300 కోట్లతో
దిశ ఎన్కౌంటర్ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు
భారత వైమానిక దళం (IAF) ఎయిర్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ x, గ్రూప్ y ట్రేడ్స్ ఎయిర్మెన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 2020 జనవరి 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్త�
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు గురువారం (డిసెంబర్ 12) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని లైఫ్లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.బహు ప్రజ్ఞాశాలిగా పేరొందిన గొల్లపూడి మారుతీరావును ఎన్నో పురస్కారా
గొల్లపూడి మారుతీరావు. పరిచయం అవసరం లేని పేరు. గొల్లపూడి మారుతీరావు నడిచే గ్రంథాలయంల. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనలో ఉన్న ప్రతిభ అన్ని రంగాల్లోను ప్రతిఫలించింది. ఎంతోమంది రచనలు చేస్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉంటుంది. గొల్లపూడ
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2, జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -3 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 300 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్�
గొల్లపూడి మారుతీరావు బహు ప్రజ్ఞాశాలి. ఆయనలో ఉండే ఎన్నో ప్రజ్ఞలలో రచయిత ఒకరు. గొల్లపూడి రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడులో 1954 డిసెంబరు 9న ఆశాజీవి కథ వెలువడింది. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్�
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా మెుత్తం 50 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీలు : నె�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. ఉల్లి నిత్యావసర సరుకుల్లో భాగం కాదని కన్నబాబు అన్నారు.
ప్రముఖ నటుడు..రచయిత, యాంకర్,సంపాదకుడు, వ్యాఖ్యత గొల్లపూడి మారుతీరావు కన్నూమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నై హాస్పిటల్ లో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న గొల్లపూడి మారుతీరావు తుదిశ్వాస విడిచారు. తెలుగు సాహిత్యాభివృద్ధికి గొల్లపూడి మారు�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నక్రమంలో అస్సోం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సోం ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని.. అసోం వాసు
ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువకుడు గ్యాంగ్ రేప్ కు గురయ్యాడు. నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది
NTR ట్రస్ట్ ఇంటర్మీడియట్ చదవాలనుకునే అమ్మాయిలకు కోసం రూ.22 లక్షల స్కాలర్షిప్ను ప్రకటించింది. స్కాలర్షిప్ కు ఎంపిక చేసేందుకు ఈ నెల 15న గండిపేటలోని ఎన్టీఆర్ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలలో GEST స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనుంది. మొత్తం 25 మంది అ
సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీలో దుమారం రేగింది. చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.