Home » Author »veegam team
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని కటాస్ రాజ్ ఆలయానికి భారతదేశం నుండి 100 మంది హిందూ యాత్రికులు రాబోతున్నారని పాకిస్థాన్ తెలిపింది. హిందూ యాత్రికులు శుక్రవారం (డిసెంబర్ 13) వాగా సరిహద్దు దాటి శనివారంనాటికి కటాస్ రాజ్ వద్దకు చేరుకుంటారని డిప్�
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణకు ఆదేశించింది.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబుపై
సుప్రీంకోర్టులో దిశ నిందుతులపై జరిగిన ఎన్ కౌంటర్ పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పిటిషనర్ జీఎస్ మణిని మీరెందుకు ఈ కేసుపై పిటిషన్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ జరిగిన తీరు �
జార్ఖండ్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ సాగనుంది.
విజయవాడలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (AEE) పోస్టుల భర్తీకి సంబంధించి మే 14, 15 తేదీల్లో మెయిన్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (AP
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో తనతో, వైసీపీ ఎమ్మెల్యేలతో దారుణంగా వ్యవహరించారని వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేస్తుంటే సభ నుంచి బయటకు లాగేశారని గుర్తు చేశారు. రూల్స్ కు విరుద్ధ
స్కూల్స్, కాలేజీల్లో పాఠ్యాంశాల్లో భగవద్గీతను తప్పనిసరి చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ బుధవారం (డిసెంబర్ 11)న లోక్ సభలో వ్యాఖ్యానించారు. భగవద్గీతను తప్పనిసరి చేసేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. మహాత్మాగాంధీ �
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. నాలుగో రోజూ(డిసెంబర్ 12,2019) అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీకి వస్తున్న
సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 2430ను చంద్రబాబు చదివారా లేక చదివినా ఇంగ్లీష్ అర్థం కాలేదా అన్న సీఎం వ్యాఖ్యాలపై బాబు మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.
నా కూతురు పేగుల్ని బయటకు లాగి..అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన దుర్మార్గులు ఇప్పుడు ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారనీ..తన బిడ్డపై అనాగరికంగా..అత్యంత ఘోరంగా దాడికి పాల్పడినప్పుడు వారికి మానవ హక్కుల సంగతి గుర్తుందా? అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి �
జీవో నెంబర్ 2430ని చంద్రబాబు చదివారా లేక చదివినా ఇంగ్లీష్ అర్థ కాలేదా అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అర్థం కాకపోతే ఏం చేయాలన్నారు.
ప్లకార్డులు ప్రదర్శించడంపై ఏపీ అసెంబ్లీలో గొడవ జరిగింది. ప్లకార్డులు లాక్కోవడంపై టీడీపీ నిరసన తెలిపింది.
ఏపీలో దిశ చట్టాన్ని అభినందిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. దిశా చట్టంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.
ఆర్థికమాంద్యం నేపథ్యంలో శాఖలవారీగా ఖర్చులు తగ్గించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి పెంచాలని తీర్మానించింది.
త్వరలో రాకెట్ వేగంతో ప్రయాణించే కారు మన మధ్యలో ఉండబోతుంది. గోర్డాన్ ముర్రే డిజైనర్ టీమ్ టీ50 పేరుతో సరికొత్త కారుకు రూపకల్పన చేసింది.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా
రాజస్థాన్లోని జాలోర్లో ఓ చిన్నారి తల వంట పాత్రలో ఇరుక్కుపోయింది. మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ అన్నం వండే పాత్రలో తలను దూర్చింది. అయితే తల అందులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి గుక్కపెట్టి ఏడ్వడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ పాత్రను తీయడాని�
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.