Home » Author »veegam team
నిర్భయ కేసులో నిందితులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు
దిశ చట్టం బిల్లు-2019ను హోంమంత్రి సుచరిత ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహిళలపై అత్యాచారానికి పాల్పడితే 21 రోజుల్లోగా ఉరి శిక్ష పడాలనే ఇటువంటి చారిత్రాత్మక దిశ చట్టానికి సంబంధించిన బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్
ఏపీ అసెంబ్లీ గేటు దగ్గర నిన్న జరిగిన ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన సభలో తీర్మానం పెట్టారు. తుది నిర్ణయాన్ని స్పీకర్ కు వదిలేస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు బలపరిచ�
చంద్రబాబు మాటల్లో అన్ పార్లమంటరీ పదాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇలాంటి పదాలు పార్లమెంటరీ వ్యవస్థకు మంచిదికాదన్నారు.
చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదనీ అందుకే మార్షల్స్ పై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి పైగా ఎదురు దాడికి దిగుతున్నారనీ..తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు అసెంబ్లీలోకి వస్తున్న సమయం
ఆకాశంలో రెక్కలు చాచి స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులు టపటపా నేలపై రాలిపోయాయి. గాల్లో ఎగురుతూనే హఠాత్తుగా చచ్చిపోయి పడిపోయాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 300 పక్షులకు పైగానే రోడ్డుపై చచ్చిపోయి పడి ఉన్నాయి. అత్యంత విషాదాన్ని కలిగించిన ఈ ఘటన యూ�
అసెంబ్లీ గేటు దగ్గర గురువారం(డిసెంబర్ 12,2019) టీడీపీ నేతలు, మార్షల్స్ మధ్య జరిగిన ఘర్షణ అంశం సభను కుదిపేస్తోంది. నిన్నటి ఘర్షణకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం
మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా
టీడీపీ సభ్యులపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిగ్గులేని టీడీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు పందికొక్కులాగా టీడీపీ పార్టీలోకి వచ్చి పార్టీ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారనీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ సీఎం జగన్ అలా కాదు..వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..వ్యవస్థల్ని రూపొందించారనీ �
మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్ర�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రం చేపట్టి ప్రజలెవ్వరూ రారనీ..కనీసం పార్టీ నేతలు కూడా రారని..కనీసం 10మంది మాత్రమే వస్తారనీ.. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేదనీ.. పార్టీ న�
మార్షల్స్ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారని మంత్రి పేర్ని నాని అన్నారు. నిన్న టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించిందని చెప్పారు.
తాను జైలుకెళ్లి చిప్పకూడు తినలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. చార్జీషీట్ లో ఏ1 ముద్దాయిగా లేనని, 16 నెలలు జైలులో ఉండలేదని తెలిపారు.
రైతు కన్నీరు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. అధికారం కోసం కాదు.. ప్రజల కోసం అర్రులు చాచే పార్టీ జనసేన అని చెప్పారు సేనాని. రైతులకు అండగా
దిశ నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తమ వారిని ఎప్పుడు తీసుకొస్తారా... ఎప్పుడు చివరిచూపు చూసుకుందామా అని పడిగాపులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. అవినీతి నిర్మూలన, పారదర్శకత, జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.
బావిలో పామును కాపాడబోయిన సహాయకుడు చిక్కుల్లో పడిన ఘటన కేరళలోని త్రిస్సూర్లో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ-సేవ’ కేంద్రాలు బంద్ అయ్యాయి. డిసెంబర్ 13 నుంచి మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాలు తాత్కాలికంగా పని చేయవు. డేటాబేస్ అప్గ్రేడేషన్,