Home » Author »veegam team
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ నాశనం చేశారని విమర్శించారు.
12 సంవత్సరాల క్రితం దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన మా బిడ్డలాంటి అయేషా మీరాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ తాము అయేషాకు రీపోస్ట్ మార్టానికి అంగీకరించామని ముస్లం మత పెద్దలు తెలిపారు. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం ఒకసారి పాతి పెట్టిన శవాన్�
గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన, ప్రజా సంఘాల నేతలు అ�
ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇంతకీ ఎవరా దోషులు? ఎవరు అసలు నిర్దోషులు? హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల ముందున్న సవాళ్లు ఇవి. దోషులను పట్టుకునేందుకు విచారణ బృందాన్ని రంగంలోకి దింపినా కేసు మిస్�
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి గురుకుల స్కూల్లో పీఈటీ ఇచ్చిన పనిష్మెంట్ తో ఓ విద్యార్థి ప్రాణాలమీదకు తెచ్చింది. తొమ్మిదవ తరగతి చదివే హర్షవర్థన్ అనే విద్యార్థితో పీఈటీ 100 గుంజిళ్లు తీయించాడు. దీంతో హర్షవర్థన్ కు కాళ్లు విపరీతంగా న�
ఇప్పటి వరకు వర్షపు నీరు, భూగర్భ జలాల నుంచి నీరు తీయడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ స్టార్టప్ కంపెనీ.. ఏకంగా గాలి నుంచి నీరు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గాలి
మహారాష్ట్రలో భూ ప్రకంపనలు సంభవించాయి. పల్ఘర్ జిల్లాలో మూడు సార్లు భూమి కంపించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో.. సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా పోలీసుల చేతికి మరో కీలక ఆధారం దొరికింది. దిశ కాలేయంలో
నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
12 సంవత్సరాల క్రితం హత్యాచారానికి గురై మృతి చెందిన బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయేషా మీరాకు రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల తరువాత రీ పోస్ట్ మార్టం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ రీ పోస్ట్ మా
పొగ మంచు కారణంగా బస్సులు, విమానాలే కాదు.. రైలు నడిపే వారు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ప్రత్యేకించి రైలు పట్టాల ఎదురుగా ఏముందో కనిపించకపోడంతో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వేలో కొత్తగా ఫాగ్ పాస్ మ�
వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 25 నియోజకవర్గాలకు డిసెంబర్ నెలాఖరు లోపు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారం రోజుల్లో�
దేశ ఆర్థిక పరిస్థితిపై.. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కామెంట్ చేశారు.
పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లు అమోదం..గవర్నర్ ఆమోద ముద్ర చకచకా జరిగిపోయాయి. దీంతో భారత్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వటానికి కావాల్సని ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా భారతదేశం వచ్చిన కొంతమందికి శుక్రవార
టిక్ టాక్… సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే క్రేజీ యాప్. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ పిచ్చపిచ్చిగా ఈ యాప్ ను వాడేస్తున్నారు. అయితే ఇలా టిక్ టాక్ వీడియోలకు బానిసైన ఓ యువతి ఏం చేసిందో తెలుసా..? టిక్ టాక్ వీడియోలకు అలవాటు పడి తన కుటుంబాన్నే ర�
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆయేషా తల్లి శంషాద్ బేగం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం దిశ చట్టం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా ఆయేషా హత్యపై మాట్లాడితే బాగుండేదన్నారు.
ఆన్ లైన్ అమ్మకాల్లో ఇప్పటికే అనేక మోసాలు జరిగాయి. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి పంపుతున్నారు. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని.. నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఫోన్
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురు వివాహ వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పెళ్లి కూతురు పెళ్లికొడుకు ఉల్లి పాయలు..వెల్లుల్లి పాయలతో తయారు చేసిన దండల్ని మార్చుకున్నారు. ఉల్లి వెల్లుల్లి పాయలు రేట్లు ఆకాశంలో విహరిస్తున్నా సందర్భంగా..పెళ్లి కూతురు పెళ్లికొడుకు పూల దండలకు బదులు.. ఉల్లి వ�
ఏపీలో దిశ చట్టం అమల్లోకి వచ్చినా మృగాళ్లలో ఎలాంటి మార్పు రావట్లేదు. అనంతపురం జిల్లాలో ఓ దుర్మార్గుడు బాలికపై అత్యాచారానికి యత్నించాడు.