Home » Author »veegam team
ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్కు రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్లో మృతదేహం కలకలం రేగింది. ఇసుకలో ఓ మహిళ పుర్రె బయటపడటం సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంకి చెందిన
ఓ ఆరేళ్ల చిన్నారి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి లేఖ రాసింది. మా నాన్నకి జీతం పెంచండి అని కోరుతూ ఆ లేఖ రాసింది. తక్కువ జీతం కారణంగా తన తండ్రి ఎక్కువ సమయం
అత్యాచార నిందితులకు 6 నెలల్లోగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను
నేపాల్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో అర్ధరాత్రి టీడీపీ నేత కుమారుడు హల్చల్ చేశాడు. మద్యంమత్తులో అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించాడు.
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఇవాళ(డిసెంబర్ 15,2019) చెన్నైలో జరగనున్నాయి. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు రావడంతో ఉదయం 11.30
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పొలంలో ఆవు దూడపై దాడి చేసి చంపేసింది.
పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.
ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. మహిళలు శబరిమలకు వెళ్లొద్దని కోరారు. చెన్నైలో శనివారం(డిసెంబర్ 14,2019) మీడియాతో మాట్లాడిన
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ పాతబస్తీలో మరో దారుణం చోటు చేసుకుంది. అక్కాచెళ్లెళ్లపై కన్నేసిన కామాంధులు గదిలో నిర్బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు
దిశ కేసులో నిందితుల మృతదేహాలను భద్రపర్చడం... పోలీసులకు, ఫోరెన్సిక్ నిపుణులకు సవాల్గా మారింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వచ్చి పరిశీలించే వరకూ.. డెడ్
ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా? లేక మారుతుందా? మంత్రి బొత్స మాటల్లో వాస్తవమెంత? రాజధానిపై సీఎం జగన్.. ఎందుకు నోరు మెదపట్లేదు? రాజధానిపై మంత్రులెవరికీ
ప్రధాని నరేంద్ర మోడీ పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు..ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో పాటు మోడీ గంగలో విహరించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం స�
బిడ్డ ఏడవకుండా ఓ అమ్మ ఉండటానికి ఓ టెక్నిక్ కనిపెట్టింది. పెద్ద పెద్ద కటౌట్ల తయారు చేయిస్తోంది. ఇదేంటి పిల్లలు ఏడవకుండా ఉండటానికి ఆటవస్తువులు..బొమ్మలు కొనిస్తారు గానీ కటౌట్లు తయారు చేయించటమేంటో..ఆ తల్లి తెలివితేటలేంటో తెలుసుకుందాం.. చిన్నార�
నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ బచావో అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ శనివారం (డిసెంబర్ 14) రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ బచా�
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ద్వారకానాథ్ సూసైడ్కు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.
”భారత్ బచావో” ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేశారు. మోడీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రధాని మ�