Home » Author »veegam team
ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పటికి తోడుగా ఉండేది ఒక్క స్నేహమే అనే మాటకి ఈ ఘటనే నిదర్శనం. కేరళలోని తురవూర్ లోని శ్రీ గోకులం SNGM క్యాటరింగ్ కాలేజ్ లో చదువుతున్న కేఎస్ అర్మోల్ అనే విద్యార్థిని సోదరి ఐశ్వర్య (23) ఎప్పటిన
చంద్రబాబు బంధువులకు మాత్రమే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్ని కట్టబెట్టారని సీఎం జగన్ విమర్శించారు. అసెంబ్లీలో ఈరోజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ ఉగ్యోగాల పేరుతో
నాగపూర్ కు చెందిన ఓ 5 ఏళ్ల బాలుడు ఎంత సాహసం చేశాడు తెలుసా. కేవలం ఒక్క నిమిషంలో 125 టైల్స్ ను చేతులతో పగలగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాఘవ్ సహిల్ భంగ్డే అనే ఈ బాలుడు తొలి ప్రయత్నంతోనే అందరి మనసులు దోచుకున్నాడు. బెరార్ హైస్కూల్ లో ఆదివారం
సోషల్ మీడియాలో అసభ్య పోస్ట్ లు పెడితే అరెస్ట్ చేస్తామని ఏపీ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా కించపరిచేలా..అవమానపరిచేలా పోస్ట్ లు పెడితే వారిని వెంటనే కనిపెట్టి అరెస్ట్ చేస్తామన్నారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న�
హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం అయిన ఘటన హయత్ నగర్ లో జరిగింది. హయత్ నగర్ కు చెందిన శ్రీధర్ రెడ్డి ప్రశాంతి, అశ్విత్ కనిపించట్లేదంటూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 30న శ్రీశైలం వెళ్లిన ఈ ముగ్గురు �
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఆమోదం తెలిపింది. సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి.
ఏపీ అసెంబ్లీ 13 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగుల పన్ను సవరణ బిల్లులకు ఆమోదం లభించింది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పన్ను బకాయిలు విడుదల చేసింది. తెలంగాణకు రూ.1036 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల అయ్యాయి.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులపై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని అట్లూరి ప్రవిజ అనే వివాహిత ఆరోపించారు.
రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య అనగా డిసెంబర్ 26 సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేయనున్నామని.. టీటీడీ తెలిపింది. డిసెంబ�
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బీసీలను అవమానించారనీ..బీసీలకు తోక ఎక్కువ..వారి తోకను కత్తిరించాలంటూ వారిని అవమానించారనీ అందుకే ఎలక్షన్ లో బాబు తోకను బీసీలు కత్తిరించి పక్కన కూర్చోపెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.
అధికారులు వేధిస్తున్నారంటూ ఓ టీచర్ ఒంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ప్రభుత్వ స్కూల్ లో పనిచేస్తున్న రాంబాయి ఆత్మహత్యకు యత్నించిది. ఆత్మహత్యకు యత్నించిన టీచర్ ను గమనించిన స్థానికు�
కుక్కకి ఉన్న విశ్వాసం, తెలివి మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు.. అని నిరూపించింది ఈ శునకం. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఇవి చాలా చురుగ్గా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో కుక్కల పేర్ల పై వేల కొద్ది అకౌంట్లు ఉన్నాయి. తాజాగా ఫ్ల�
అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో రామ మందిర నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. దశాబ్దాల నాటి అయోధ్య రామజన్మభూమి విషయంలో నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ద్రోహి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.