Home » Author »veegam team
పోలీస్ స్టేషన్ లో నుంచి అత్యాచార కేసు నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగ్ లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడిని గొంతు నులిమి, తలను గాయపరిచి చంపినట్లు డీసీపీ అశోక్ దూదే వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీలో రాజధాని గురించి సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి 3 రాజధానులు రావొచ్చేమో అని జగన్ చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అన్న సీఎం.. 3
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి చుట్టూ చంద్రబాబు బినామీలతో భూములు కొన్నారని సీఎం జగన్ విమర్శించారు. రాజధానిలో 4 వేల 70 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారని ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. రాజధానిపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీకి 3 రాజధానులు వస్తాయేమో అని సంచలన ప్రకటన చేశారు. పాలన ఒక
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) సస్పెన్షన్ల పర్వం నడిచింది. అసెంబ్లీ నుంచి 9మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు వారిని
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) రాజధాని అమరావతి, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వాడీవేడి చర్చ జరిగింది. రాజధానిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని పేరుతో ఇన్ సైడర్
వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదంలో కన్నకొడుకు.. తండ్రిని అతి కిరాతంగా హత్యచేశాడు.
మొన్న ప్రభాస్, నిన్న మహేష్ బాబు.. ఇప్పుడు కాజల్ అగర్వాల్.. సౌత్ సినీ ఇండస్ట్రీలో చందమామగా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మకి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్లోని మ్యూజియంలో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ మేరకు ప్రతిష్ఠాత�
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. రాజధానిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. హైదరాబాద్ అభివృద్ధి
కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు వావివరసులు మరిచాడు. కన్నతల్లిపైనే కొడుకు లైంగిక దాడికి యత్నించాడు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి గురించి హాట్ డిస్కషన్ నడిచింది. మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని
సార్..రాత్రి ఫుల్ గా మందు కొట్టాను..ఇంకా మత్తు దిగలేదు..ప్లీజ్ లీవ్ కావాలి..అని మీ బాస్ ను అడిగితే..ఏం చేస్తాడు? ఏం వేళాకోళంగా ఉందా..మత్తు దిగాపోతే మజ్జిగ తాగి రా..అంటారా..లేదా ఊస్టింగ్ ఆర్డర్ ఇస్తాడా? కచ్చితంగా ఉద్యోగం ఊడిపోవటం ఖాయం. కానీ.. యూకేలో
పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో దారుణం జరిగింది. కామాంధుడి అకృత్యానికి బలైన ఓ బాలిక.. ప్రియుడి వేధింపులతో మరింత ఆవేదనకు గురైంది. మాటలతో వేధించడమే
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ కేసు నిందితుల మృతదేహాల విషయం ఎటూ తేలడం లేదు. మృతదేహాల అప్పగింత వ్యవహారం కొలిక్కి రావడం లేదు. మృతదేహాలను వారి
పిల్లాడు స్నేహితులతో ఆడుకుంటూ ఇంటికి లేట్గా వస్తే ఏం చేస్తాం..తిడతాం..లేదా రెండు దెబ్బలేస్తాం..కానీ ఆ పిల్లాడి తల్లిదండ్రులు విధించిన శిక్ష గురించి తెలిస్తే వీళ్లసలు మనిషులేనా అనిపిస్తుంది. ఇంటికి లేట్ గా వచ్చాడనే కోపంతో కొచ్చిన పిల్లాడి�
ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారనీ..ప్రస్తుతం ఎమ్మెల్యేలకు మాత్రమే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారనీ..మేము అధికారంలోకి వస్తే మా బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాద�
తిరుమలలో అన్యమత ప్రచారంలో నారా లోకేశ్ హస్తం ఉందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రదేశంలో అన్యమత ప్రచారంపై శాసన మండలిలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి లోకేశ్ పై ఆరోపణలు చేస్తు తిరుమలలో అన్యమత ప్ర
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదంపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ఫ్లైఓవర్ డిజైనే కారణమని విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం కమిటీని నియమించింది. దీనిపై విచారణ చేపట్టిన నిపుణుల కమిట�
తొమ్మిది నెలల గర్భిణీపై కామంతో కళ్లు మూసుకుపోయిన కేబుల్ టీవీ వర్కర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటన్న ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన ఘటనను సదరు వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఆలస్యంగా వ�