Home » Author »veegam team
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇద్దరూ సెంచరీలు బాదారు. 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 107 బంతుల్లో రోహిత్ శర్మ శతకం బాదాడు. వన్డే కెరీర్ లో ర�
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి ప్రజలకు భయాందోళనలకు గురిచేసింది. కోటపల్లి మండలం పంగిడిలో ఆవులపై పెద్దపులి దాడి చేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు నెలల నుంచి కోటపల్లి..ఆసిఫా బాద్ క�
ఆపదలో ఉన్న వారినే కాదు.. ఇబ్బందుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కూడా కాపాడే వాడు పోలీస్ అని నిరూపించాడు ఆ కానిస్టేబుల్. అస్వస్థతకు గురైన వృద్ధురాలిని కాపాడి
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా జోరు మీదుంది. వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది. వరుసగా రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. త్వరలోనే మరో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఒక్క ఉల్లిగడ్డ 65 రూపాయలు. అంటే నోరెళ్లబెడతాం. ఉల్లి కోసినప్పుడు కంట్లోంచి వచ్చేనీళ్లు..కొనేటప్పుడు వస్తున్నాయి అనుకోవటం ఇటీవల కామన్ గా మారిపోయింది. కానీ ఈ ఉల్లిగడ్డ రేటు వింటేనే కన్నీళ్లొచ్చేలా ఉంది కదూ. ఒక్క ఉల్లిగడ్డ రూ.65..!!లు అంటే ఇదేదో
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్త
2020-21 వార్షిక బడ్జెట్ పై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సంప్రదిపులపై అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో పాల్గొన్న
గద్దలు ఆహారం కోసం మాత్రం సముద్రంలో వెతుకుతుంటాయిని అందరికి తెలిసిన విషయమే. సముద్రంలో దోరికే చేపలను,పాములను తింటు ఉంటాయి. తాజాగా అమెరికాలోని వాంకోవర్ దీవుల్లో మాత్రం ఆక్టోపస్ చేతికి చిక్కిన గద్ద వీడియో వైరల్ గా మారింది. ఆహారం కోసమని వెతుకు�
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై జరిగిన ఘోర కారు ప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంక�
పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ బిల్లుతో మైనారిటీ హక్కులకు ఎలాంటి భగం కలగదన్నారు.
కేరళలో త్వరలో హైస్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. తిరువనంతపురం నుంచి కసరాగఃడ్ వరకూ సెమీ హౌస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. గతంలో తిరువనంతపురం నుంచి కాసరాగోడ్ �
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్న సినిమా ‘ఛపాక్’. 2005 ఢిల్లీలో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల కా
గుజరాత్ లోని ఓ అమ్మవారికి పెట్టే ప్రసాదాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా దేవాలయంలో అమ్మవారికైనా స్వామివారికైనా పులిహోర, లడ్డూ, దద్దోజనం, పరమాన్నం వంటివి నైవేద్యాలుగా పెడతారు. కానీ గుజరాత్లోని రాజ్ కోట్లో కొలువైన జీవం�
కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా కర్నూలును చేయాలని డిమాండ్ చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంగళవారం (డిసెంబర్17,2019)న విడుదల చేసింది. ఫిబ్రవరి 15, 2020 నుంచి CBSE పరీక్షలు ప్రారంభం కానున్నాయి. CBSE 10వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్ధులు షెడ్యూల్ చూసుకుని ఎగ్జామ్ �
బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు ఒక ఆటోడ్రైవర్ను సన్మానించారు. ఆ ఆటోడ్రైవర్ తనలోని నిజాయితీని చాటుతూ రూ. 10 లక్షల రూపాయలు కలిగిన బ్యాగును దాని యజమానికి అప్పగించాడు. ఆ డ్రైవర్ పేరు రమేష్ బాబు నాయక్. అతని ఆటోలో డాక్టర్ ఎంఆర్ భాస్కర్ ఎక్కా�
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టికెటింగ్ సేవలతో పాటు అనేక సర్వీసుల్ని అందిస్తోంది. ఈ సేవల్ని అందించేందుకు వేర్వేరు యాప్స్ రూపొందించింది. మీరు ఎప్పుడు ప్రయాణించేవారైతే ఆ యాప్స్ మీ ఫోన్లో కచ్చితం�
ఏపీలో మూడు రాజధానులంటే సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఓ మహిళ మాట్లాడుతూ..ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ సీఎం జగన్ వెనుకబడిన దేశాన్ని ఆదర్శంగా తీసుకుని సౌతాఫ్రికా లాగ�
సుప్రీంకోర్టులో నిర్భయ నిందితుడి వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. క్షమాభిక్ష పెట్టాలంటూ నిందితుడు అక్షయ్ రివ్యూ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన నిర్భయ తల్లిదండ్�
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సీఎం ప్రకటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలనీ..రాజధాని �