Home » Author »veegam team
వైకుంఠ ఏకాదాశికి పది రోజులు ద్వారాలు తెరిచే ప్రతిపాదనను టీటీడీ విమరమించుకుంది. రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
నాడు-నేడు కార్యక్రమం కింద తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ భారీ ధర పలికాడు.
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడ�
ఏడు నెలల పిల్లాడు ఓ పేద్ద సిటీకి మేయర్ గా ఎన్నికయ్యాడు. ఇది నిజంగా విచిత్రమే. ఏడు నెలల పిల్లాడంటే బోసినవ్వులు నవ్వుతూ..నేలపై పాకుతూ ఆడుకుంటుంటాడు. కానీ విలియం చార్లెస్ మెక్మిలియన్ అనే ఏడు నెలల పసివాడు మేయర్ గా ఎన్నిక అవ్వటమే కాదు ఆదివారం (డి�
టీఎస్ పీఎస్ సీ విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుందని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ ఐదేళ్లలో 39వేల నేటిఫికేషన్లను విడుదల చేశామని ఆయన తెలిపారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థిని అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. 3 రోజుల తర్వాత నిహారిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో
అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి ముస్లీంలు మతసామరస్యాన్ని చాటుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో కులమతాలకు అతీతంగా అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించారు.
జైల్లో ఉండే ఖైదీలతో షేవింగ్, మసాజ్..మెనీక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నారా? అమ్మో ఖైదీలతో ఇటువంటి సేవలా? వద్దు బాబోయ్ అని భయపడొద్దు. ఎందుకంటే ఖైదీలు చేసే ఈ సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. బైట షేవింగ్ చేయించుకోవాల�
ఒక్కోక్కసారి చిన్న వస్తువుల నుంచే ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను గురించి చెప్తుంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లలో చూయింగ్ బయట పడింది. ఆ చూయింగ్ గమ్ వంటి పదార్ధంలో మహిళ డీఎన్ఏ ఉన్నట్లు కనుగొన్నారు. క్రీస్తు పూర్వం 10 వేల సంవత
అమెరికాకు చెందిన ఐదేళ్ల చిన్నారి క్యాథలీన్ హార్డీ వయస్సుకు మించిన పెద్దమనస్సును కనబరించింది. విస్టాలోని బ్రీజ్ హిల్ స్కూల్లో చదువుతున్న ఐదు సంవత్సరాల క్యాథలీన్ హార్డీ తోటి విద్యార్ధులకు లంచ్ ఫీజులు కట్టింది. లంచ్ కు డబ్బులు కట్�
రాజధాని అమరావతిపై సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు..మహిళలు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని �
మా బాధలు అర్థం చేసుకున్న నాయకుడొచ్చాడని నమ్మాము..నీకు పాలాభిషేకం చేస్తే..మా నోట్లో మట్టి కొడతావా సీఎం జగన్ బాబూ అంటే వాపోతున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలు. మహిళల ఓట్లతో సీఎం అయి ఇప్పుడు వారిని ఆవేదనకు గురిచేయటం సరైందికాదంటున్నార�
జగనన్నా..రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆక్రోశాన్ని అర్థం చేసుకోవా? ఇదే నీ పాలన..ఇదేనా ఓట్లు వేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు నువ్వు ఇచ్చే ప్రతిఫలం అంటూ ఏపీ ఆడబిడ్డలు సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ అసెంబ్లీ �
టీమిండియా లెక్క సరిచేసింది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 43.5 ఓవర్లలో 280 పరుగ
విశాఖ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో మూడు
నందమూరి నటసింహం నటించిన తాజా మూవీ రూలర్. కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో బాలయ్య బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా రూలర్ సినిమా గురించి, అందులో తన పాత్రల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చె
ఏపీకి 3 రాజధానులు రావొచ్చు అని సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతి(లెజిస్లేచర్), విశాఖ(ఎగ్జిక్యూటివ్), కర్నూలులో(జ్యుడీషియల్) కేపిటల్స్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పార్టీ చీఫ్ చంద్రబాబునే టార్గెట్ చేశారు. మమ్మల్ని ముంచింది చంద్రబాబే అని జేసీ అన్నారు. శాంతి శాంతి అంటూ చంద్రబాబు మమ్మల్ని సంకనాకించారని వాప�
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 387 పరుగులు చేసింది. విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచింది. ముందు బ్యాటింగ్ చేసిన కొహ్లీ సేన.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కే�