Home » Author »veegam team
అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ �
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. సెప్టెంబర్ నుంచి శోధించిన అంశాలపై నివేదిక రూపొందించామని, దాన్ని
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది.
విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే మహిళలపై అత్యాచారాలు జరగవని మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతీరోజూ ఏదోక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయనీ అత్యాచారాలు ఆగాలంటే విద్యార్ధి ద�
పాకిస్తాన్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు నేవీ సిబ్బందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గూఢచర్యం వ్యవహారం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన జీఎన్ రావు రిపోర్టు.. సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(డిసెంబర్ 20,2019) మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన జీఎన్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని లఖీంపూర్ ఖేరీస్ పాలియా పట్టణంలో ఓ ఎద్దు షాపింగ్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కేసింది. పాపం ఎలా దిగాలో తెలీలేదు. పైనే ఉండి కిందికి ఎలా దిగాలో తెలీక అంత పెద్ద ఎద్దూ కూడా బిత్తర చూపులు చూసింది. బుధవారం (�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధురాలికి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కడుపులో ఉన్న 5 కేజీల కణతిని అపరేషన్ చేసి తొలగించారు. 73 ఏళ్ల వృద్ధురాలు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ కు రూ.2లక్షలు ఖర్చు
ఏపీ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చేమో అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆ తర్వాత కేపిటల్ అంశంపై రోజుకో
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గ్రూప్ A, గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మెుత్తం 357 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు నవంబర్ 15,2019 న ప్రారంభమైంది. తాజాగా CBSE దరఖాస్తు గడువు పెంచింది. ఇప్ప
సూర్యాపేట హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ ప్రాథమిక స్కూల్ లో హిందీ టీచర్ విద్యార్ధినిలపై వేధింపులకు పాల్పడ్డాడు. తమతో హిందీ టీచర్ పీవీ సత్యానందం అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనీ హెడ్ మాస్టర్ కు విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. తను చెప్పినట్లుగా వ�
ఏపీ రాజధాని అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ఒక రాజధాని ఉంటుందా.. లేక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని అంశంపై ప్రభుత్వం
ఉన్నావ్ అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ కు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్ కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు నష్�
జనవరి 1 వ తేదీ నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. జనవరిలో 5 వేల హెల్త్ సెంటర్లకు పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. శుక్రవారం (డిసెంబర్ 20) ఆస్పత్రుల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ సెంటర్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కొత్త నిర్మించే క
కామాంధులకు బలై..అత్యాచారానికి గురైన కూతురిని వీపుపై మోస్తూ.. హాస్పిటల్లో చేర్చిన తండ్రి దయనీయ ఘటన యూపీలో చోటుచేసుకుంది. అత్యాచారానికి గురైన 15 ఏళ్ల కూతుర్ని వీపు మీద మోసుకుంటూ హాస్పిటల్కు తీసుకెళ్లాడు ఆ తండ్రి. హాస్పిటల్లో వీల్ ఛైర�
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారూ..ఏపీలో మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామని మీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు..30 రాజధానులు కట్టటానికి మీ సొంత సొమ్ములున్నాయా..అని టీడీపీ నేత శ్రావణ్ కుమార్ ఎద్దేవా చేశారు. రాజధానికి రైతులు ఇచ
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు మరింత ఆగ్రహావేశాల్ని రగిలిస్తున్నాయి. ఏపికి మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామంటూ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంతంలోన�
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు..మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాల మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి గడప దాటి బైటకు రాని మహిళలు కూడా రోడ్డెక్కారు. మా పిల్లల భవిష్య